Home » TDP
రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు.
వైసీపీ పాలనలో వ్యవసాయ రంగాన్ని జగన్ నట్టేట ముంచితే ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆదుకుంటోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు...
హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే డైట్ చార్జీల పెంపునకు కృషి చేస్తానని మంత్రి సవిత తెలిపారు. మంత్రి పదవి చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను రాష్ట్ర బీసీ వసతి గృహ సంక్షేమాధికారుల సంఘ ప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.
అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన నకిలీ ఈ-స్టాంపుల కుంభకోణం కొత్త మలుపు తిరిగింది.
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. గుంటూరు జిల్లా కోర్టు నందిగంకు బెయిల్ మంజూరు చేసింది. టిడిపి కార్యకర్త ఇసుక పల్లి రాజుపై దాడి కేసులో అరెస్ట్ అయిన సురేశ్, ఇప్పటివరకూ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
మహాటీవీ కార్యాలయంపై దాడి ఘటనలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివా్సతోపాటు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు కేటీఆర్పై ప్రసారం చేసిన కథనానికి నిరసనగా ఈ నెల 28న బీఆర్ఎస్వీ నాయకులు ఫిలింనగర్లోని మహాటీవీ కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే..
పదవులు అలంకారం కాదని, బాధ్యతగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రసంగించారు.
ఏడాదికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ అనే వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గమైన కుప్పంనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. శాంతిపురం మండలం తిమ్మరాజు పల్లెలో ఈనెల 2వ తేదీన ‘ఇంటింటికీ మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించడానికి, అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.తుమ్మిశివద్ద బహిరంగ సభ కూడా అదే రోజు జరుగనుంది ఈ రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కుప్పం పర్యటనకు రానున్నారు.
తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన వారిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతర పనులు ఎక్కువయ్యాయా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.