• Home » TDP

TDP

AP Government Gifts To People: వెలుగుల చంద్రుడు!

AP Government Gifts To People: వెలుగుల చంద్రుడు!

దీపావళి.. చెడుపై విజయానికి సూచిక.. చీకట్లు తొలగించి వెలుగులు అందించే పండగ.. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో చీకట్లు కమ్ముకున్నాయి.. కూటమి ప్రభుత్వంలో ఎన్నో కొత్త వెలుగులు వచ్చా యి. పింఛన్ల పెంపు నుంచి ఉచిత గ్యాస్‌, ఫ్రీబస్‌, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవ లో, విద్యుత బిల్లుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజల జేబుల్లో కాసులు గలగలలాడుతున్నాయి. అటు కొత్తరేషన కార్డులు, పాస్‌ పుస్తకాల జారీ. గుంతల్లేని రహదారులు, ఇటు అభివృద్ధి, అటు పె

Tirupati Forest Land Scam: 300 ఎకరాల భూములకు అక్రమ పట్టాలు.. ఏడుగురు అధికారులపై వేటు..

Tirupati Forest Land Scam: 300 ఎకరాల భూములకు అక్రమ పట్టాలు.. ఏడుగురు అధికారులపై వేటు..

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

MLA Ramesh Babu: వైసీపీ నాయకులు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసు..

MLA Ramesh Babu: వైసీపీ నాయకులు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలుసు..

మూడుసార్లు ఎమ్మెల్యేగా చేశాను తన క్యారెక్టర్ ఏమిటో ప్రజలకు తెలుసని ఎమ్మెల్యే రమేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. పరవాడలో జరిగిన కల్తీ మద్యం డంపింగ్ గుర్తించిన వెంటనే.. మీడియా సమక్షంలో ఎక్సైజ్ అధికారులకు పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ఆదేశాల ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

APSRTC Konakalla Narayana: నోరు అదుపులో పెట్టుకో.. మాజీ మంత్రి జోగి రమేష్‌కు వార్నింగ్..

APSRTC Konakalla Narayana: నోరు అదుపులో పెట్టుకో.. మాజీ మంత్రి జోగి రమేష్‌కు వార్నింగ్..

గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్‌ను నమ్మి అనేకమంది ఇప్పుడు అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

ఏపీలో జగన్‌ పార్టీ అంతా క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

Pendurthi Politics: టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్

Pendurthi Politics: టీడీపీలోకి వచ్చిన ఆ నేతలకు ఎమ్మెల్యే బండారు స్ట్రాంగ్ వార్నింగ్

కష్టపడి పనిచేసిన నిజమైన టీడీపీ నాయకులను వేధిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు. తాను ఎక్కడ ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా పెందుర్తి టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Kurnool Political: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌ బై

Kurnool Political: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌ బై

రమణి కుమారితో పాటు 200 మంది కార్యకర్తలు వైసీపీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. రమణి కుమారితో పాటు మిగిలిన వారందరికీ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Nandamuri Balakrishna: చదువుపై శ్రద్ధ ఉండేది కాదు.. అందుకే సినిమాల్లోకి..

Nandamuri Balakrishna: చదువుపై శ్రద్ధ ఉండేది కాదు.. అందుకే సినిమాల్లోకి..

హిందూపురం ప్రాంతంలో పరిశ్రమలు, పాఠశాలలు స్థాపించింది దివంగత నేత, మాజీ సీఎం ఎన్టీ రామారావు అని గుర్తు చేశారు.తనకు చదువు పట్ల అంతగా శ్రద్ధ ఉండేది కాదని బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chittoor Treasure Hunt: వైసీపీ నేతల గుప్తనిధుల వేట.. పోలీసుల మెరుపుదాడి..

Chittoor Treasure Hunt: వైసీపీ నేతల గుప్తనిధుల వేట.. పోలీసుల మెరుపుదాడి..

అరెస్ట్ చేసిన వారిలో పెద్దిరెడ్డి అనుచరుడు, వైసీపీ జిల్లా సెక్రటరీ యర్రబల్లి శ్రీను, చెన్నైకి చెందిన శరవణ ఉన్నారు. అలాగే.. పుంగనూరు మండలం బండపల్లెకు చెందిన శ్రీనివాస్, ప్రకాశ్, శ్రీనివాసరెడ్డి, తవనంపల్లె మండలం పట్నంకు చెందిన రమేష్, జేసిజి డ్రైవర్ సునీల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

CM Chandrababu In Nandagokulam: నందగోకులంలో చంద్రబాబు పర్యటన.. లైఫ్‌ స్కూల్‌ ప్రారంభం

CM Chandrababu In Nandagokulam: నందగోకులంలో చంద్రబాబు పర్యటన.. లైఫ్‌ స్కూల్‌ ప్రారంభం

నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్‌ స్కూల్, ఇథనాల్ ప్లాంట్‌ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి