• Home » TDP

TDP

Chandrababu Naidu: ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నాం..

Chandrababu Naidu: ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నాం..

ఏపీలో మరిన్ని విమానాశ్రయాలు నిర్మించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని ఉత్తమమైన లాజిస్టిక్స్‌కు కేంద్రంగా చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ముందుందని చెప్పుకొచ్చారు.

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు..  కేంద్రమంత్రులతో వరుస భేటీలు

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఇవాళ సాయంత్రం కేంద్ర హోమంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కలవనున్నారు. కష్టమైన పరిస్థితుల్లో ఏపీకి అండగా నిలుస్తునందుకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలపనున్నారు.

GV Anjaneyulu : ఎమ్మెల్యేల హాజరు తగ్గడంపై సీఎం సీరియస్‌

GV Anjaneyulu : ఎమ్మెల్యేల హాజరు తగ్గడంపై సీఎం సీరియస్‌

ఎమ్మెల్యేల హాజరు విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియ్‌సగా ఉన్నారు.

Adavipalle reservoir: వైసీపీ పాపం.. ఆ ప్రాజెక్టుకు శాపం..

Adavipalle reservoir: వైసీపీ పాపం.. ఆ ప్రాజెక్టుకు శాపం..

హంద్రీ-నీవా పథకం ద్వారా కేవీ పల్లె మండలం అడవిపల్లె వద్ద రిజర్వాయర్ నిర్మించి కరువు పీడిత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సాగు, తాగునీరు అందించాలని 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం..

టీడీపీ బలోపేతానికి కృషి

టీడీపీ బలోపేతానికి కృషి

టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.

 CM Chandrababu ON TDP Leaders: తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

CM Chandrababu ON TDP Leaders: తమ్ముళ్లు ఇలా చేయండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

తెలుగుదేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గ్రామస్థాయి కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

CM Chandrababu: ఐఏఎస్ చదవాలని చెప్పారు.. నేనే రాజకీయాల్లోకి వచ్చాను..

CM Chandrababu: ఐఏఎస్ చదవాలని చెప్పారు.. నేనే రాజకీయాల్లోకి వచ్చాను..

తన ప్రొఫెసర్ డీఎల్ నారాయణ తనని ప్రోత్సహించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రోత్సహంతోనే యూనివర్సిటీ నుంచి రాజకీయల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యానని వివరించారు.

MLA Buchchaiah Chowdary: జగన్‌ కేసులు తుది దశకు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

MLA Buchchaiah Chowdary: జగన్‌ కేసులు తుది దశకు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై ఉన్న అవినీతి కేసులు, ఈడీ కేసులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందో..? అని అనుమానం వ్యక్తం చేశారు.

Kadapa: టీడీపీ కార్పొరేటర్ల వార్నింగ్.. ఎమ్మెల్యేపై నోరు జారితే సహించేది లేదు

Kadapa: టీడీపీ కార్పొరేటర్ల వార్నింగ్.. ఎమ్మెల్యేపై నోరు జారితే సహించేది లేదు

వైసీపీ కంచుకోటగా ఉన్న కడప గడ్డపై టీడీపీ జెండాను రెపరెపలాడించిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై ఎవరైనా నోరు జారితే సహించేది లేదని ఆ పార్టీ కార్పొరేటర్లు హెచ్చరించారు.

CM Chandrababu Naidu: నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..

CM Chandrababu Naidu: నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు, పోలీసులు, ప్రత్యేక దళాలు, బాంబ్‌, గాడ్‌ స్వ్కాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి