• Home » TDP - Janasena

TDP - Janasena

Free Bus : రైట్‌.. రైట్‌..

Free Bus : రైట్‌.. రైట్‌..

మహిళలు ఎదురుచూసిన వేళ రానే వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 5 గంటల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు అనంత ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో అనుమతించనున్నారు. ఆ మేరకు మహిళలు ...

Pawan Kalyan: పులివెందుల్లో ప్రజా తీర్పు వెలువడింది : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పులివెందుల్లో ప్రజా తీర్పు వెలువడింది : పవన్ కళ్యాణ్

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan: దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: పవన్ కల్యాణ్

దేశ ఐక్యత, శాంతిసౌభాగ్యాల సాధనలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు. నుదిటి సింధూరం చూసి కాల్చి చంపేసే ఉగ్ర మూకలను తుదముట్టించామని తెలిపారు.

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna: దేశంలో దొంగ ఓట్లు వేస్తున్నారు : సీపీఐ రామకృష్ణ

ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు

Minister Nadendla Manohar : మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తాం : మంత్రి నాదెండ్ల

Minister Nadendla Manohar : మరింత కొత్తగా.. వినూత్నంగా రేషన్ కార్డ్స్ అందిస్తాం : మంత్రి నాదెండ్ల

ఏటీఎం కార్టు సైజులో నూతన రేషన్ కార్డులు ఉండబోతున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టం చేశారు. కొన్ని మ్యాపింగ్ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు..

AP AMC Chairmen 2025: 66 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

AP AMC Chairmen 2025: 66 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల నియామకం

కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 66 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల (AMC) ఛైర్మన్ పదవులను ఖరారు చేసింది.

Nara Lokesh: జగన్.. మీ కడుపుమంట చూస్తే జాలేస్తోంది: నారా లోకేష్

Nara Lokesh: జగన్.. మీ కడుపుమంట చూస్తే జాలేస్తోంది: నారా లోకేష్

తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు.. అంటూ నారా లోకేష్..

Toli Adugu Vijaya Yatra: ఈ నెల 23 నుంచి కూటమి ప్రభుత్వ  తొలి అడుగు విజయ యాత్ర

Toli Adugu Vijaya Yatra: ఈ నెల 23 నుంచి కూటమి ప్రభుత్వ తొలి అడుగు విజయ యాత్ర

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఈనెల 23 నుంచి నెల రోజులపాటు ఇంటింటికీ తొలి అడుగు విజయయాత్ర నిర్వహించబోతుంది. అటు, శుక్రవారం నాడు టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పార్టీ అధినేత చంద్రబాబు పలు కీలక ఆదేశాలిచ్చారు.

AP Govt: ఏడాది సంబరం

AP Govt: ఏడాది సంబరం

ఐదేళ్ల విధ్వంసానికి తెరపడి... బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు పడి... నేటికి ఏడాది! జగన్‌ విధ్వంస పాలనకు జనం చరమ గీతం పలికి... కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి సర్కారు కొలువుదీరి నేటికి సరిగ్గా ఏడాది!

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

Women: మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

‘అమరావతి మహిళల గురించి సాక్షి ఛానల్‌లో జరిగిన చర్చను చూస్తే చాలు. మహిళలకు మీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్థమవుతుంది’ అని జగన్‌ను ఉద్దేశించి కూటమి నేతలు పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి