• Home » Tamil Nadu

Tamil Nadu

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

విజయ్‌ పార్టీతో పొత్తులేదు..

ప్రముఖ నటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు.

టీవీకే, ఎన్డీయే పొత్తుపై నైనార్ నాగేంద్రన్ క్లారిటీ

టీవీకే, ఎన్డీయే పొత్తుపై నైనార్ నాగేంద్రన్ క్లారిటీ

తమిళనాడులో రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళగ వెట్రి కళగం పార్టీతో, ఎన్డీయే కూటమి గురించి ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు.

కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

కరూర్ కేసు: విజయ్‌కు సీబీఐ మరోసారి నోటీసులు

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంగా మారింది. విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకేను ప్రకటించి, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ సీబీఐ నోటీసులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మహిళలకు నెలనెలా ఆర్థికసాయం.. టీవీకే అధినేత విజయ్ హామీ

మహిళలకు నెలనెలా ఆర్థికసాయం.. టీవీకే అధినేత విజయ్ హామీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తం అవుతున్న టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మహిళల సంక్షేమానికే తమ ప్రాధాన్యమని అన్నారు. నూతన వధువులకు బంగారం, మహిళలకు నెల నెలా ఆర్థిక సాయం తదితర పథకాలను ప్రకటించారు.

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్

నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ వేసిన ఆయన భార్య సంగీత తాజాగా మరో పిటిషన్ వేశారు. నివాస హక్కులు కోరుతూ ఈ పిటిషన్ వేశారు.

సర్వీస్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో రజనీకి ఊరట

సర్వీస్‌ ట్యాక్స్‌ వ్యవహారంలో రజనీకి ఊరట

స్థానిక కోడంబాక్కం హైరోడ్డులో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చెందిన భవనానికి రూ.56.80లక్షల సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించాలనే ఉత్తర్వులను ట్రిబ్యునల్‌ కోర్టు రద్దు చేసింది.

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

పెరుగుతున్న ‘మద్రాస్-ఐ’ కేసులు

రాష్ట్రవ్యాప్తగా ‘మద్రాస్-ఐ’ విస్తరిస్తోందని వైద్యశాఖాధికారులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పు కారణంగా, మద్రాస్-ఐ సాధారణ రేటుతో పోలిస్తే 20 శాతం పెరిగిందని వారు పేర్కొన్నారు.

14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ వ్యాప్తి

14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ వ్యాప్తి

రాష్ట్రంలోని 14 జిల్లాలకు ‘బర్డ్‌ ఫ్లూ’ విస్తరించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అడయార్‌లో జనవరి 5వ తేది వరుసగా కాకులు మృతిచెందాయి.

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు

డీఎంకేతో పొత్తు పదిలం.. కాంగ్రెస్‌కు 28 సీట్లు, ఒక రాజ్యసభ సీటు

మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో చిరకాల భాగస్వామ్య పక్షమైన డీఎంకేతో కాంగ్రెస్ మరోసారి కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. సీట్ల పంపకాల్లో భాగంగా కాంగ్రెస్‌కు 28 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక రాజ్యసభ సీటును డీఎంకే ఆఫర్ చేసింది.

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర

డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై సస్పెన్స్‌కు మరి కొద్ది గంటల్లోనే తెర

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే-కాంగ్రెస్ చిరకాల పొత్తు ఈసారి కూడా కొనసాగుతుందా అనే సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లోనే తెరపడనుంది. సీట్ల కేటాయింపులో భాగంగా 25 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు డీఎంకే ఆఫర్ చేసింది. దీనిపై ఈనెల 3వ తేదీలోగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి