• Home » Tamil Nadu

Tamil Nadu

Dayanidhi Maran: ఉత్తరాది అమ్మాయిలపై మారన్ సంచలన వ్యాఖ్యలు

Dayanidhi Maran: ఉత్తరాది అమ్మాయిలపై మారన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నైలోని క్వాయిడ్-ఇ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాల మంగళవారం జరిగిన కార్యక్రమంలో దయానిధి మారన్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అందజేసిన ల్యాప్‌టాప్‌లతో లబ్ధిదారులు చదువుకోవడం, ఇంటర్వ్యూలకు హాజరవడం జరుగుతోందని, ఇందుకు తాము గర్విస్తున్నామని చెప్పారు.

Double Decker Buses: 18 యేళ్ల తర్వాత.. మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు

Double Decker Buses: 18 యేళ్ల తర్వాత.. మళ్లీ డబుల్‌ డెక్కర్‌ బస్సులు

చెన్నై మహానగరంలో.. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సులు గతంలో నగరంలో అందుబాటులో ఉండేవి. అయితే.. మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించి మళ్లీ వీటిని సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Chennai New: ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం ఏంటో తెలిస్తే...

Chennai New: ఎస్‌ఐ ఆత్మహత్య.. కారణం ఏంటో తెలిస్తే...

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ ఎస్పైకి అన్నీతానై పెంచిన పినతల్లి మృతిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Chennai News: పిల్లల తండ్రినే పెళ్ళి చేసుకుంటానని మెడికో మంకుపట్టు..

Chennai News: పిల్లల తండ్రినే పెళ్ళి చేసుకుంటానని మెడికో మంకుపట్టు..

ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకుంటానంటూ.. వైద్య విద్యార్థినిని అనడంతో సవతి తల్లి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. హర్షిణి (22) అనే వైద్య విద్యార్థిని హత్యకు గురైంది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

 Helicopter: వేలాంకన్నిలో హెలికాప్టర్‌ సేవలు..

Helicopter: వేలాంకన్నిలో హెలికాప్టర్‌ సేవలు..

తమిళనాడు రాష్ట్రంలోని వేలాంకన్నికి వెళ్లేందుకు హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. వేలాంకన్ని ఆరోగ్యమాత ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వెళుతుంటారు. అయితే.. వీరి సౌకర్యార్థం హెలికాప్టర్‌ను ఏర్పాటుచేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.

AICC: అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

AICC: అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

అస్సాం, కేరళ, రాజస్థాన్, తమిళనాడు-పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌కు సీనియర్ పరిశీలకులను ఏఐసీసీ నియమించింది.

Tamil Nadu: కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

Tamil Nadu: కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

తమిళనాడు తమకు కీలక రాష్ట్రమని, ఇండియా కూటమి కీలకమైన కూటమి అని మాణిక్యం ఠాగూర్ అన్నారు. ఇందులో కాంగ్రెస్ భాగస్వామిగా ఉందని, డీఎంకే కీలక భాగస్వామి అని చెప్పారు.

Tamilnadu: వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

Tamilnadu: వేడెక్కిన తమిళ రాజకీయాలు.. ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

అంబుమణి రామదాస్‌తో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, పీఎంకే చేరికతో కూటమి మరింత బలపడిందని, మరి కొన్ని పార్టీలు కూడా తమ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది విక్టరీ అలయెన్స్ అని ప్రకటించారు.

Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్ష సూచన

Heavy Rains: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని, దీని ప్రభావంతో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. 9వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

CBI Summons Vijay: తొక్కిసలాట మరణాలపై విజయ్‌కు సీబీఐ సమన్లు

కరూర్ జిల్లా వేలుస్వామిపురంలో 2025 సెప్టెంబర్ 27న టీవీకే ర్యాలీ నిర్వహించింది. పెద్ద సంఖ్యలో జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి