• Home » Tamil Nadu

Tamil Nadu

ఇది ట్రైలర్‌ మాత్రమే.. మెయిన్‌ పిక్చర్‌ చూడాలని ఆశపడొద్దు

ఇది ట్రైలర్‌ మాత్రమే.. మెయిన్‌ పిక్చర్‌ చూడాలని ఆశపడొద్దు

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ని రకాల ఆందోళనలు జరపటానికైనా తాను సిద్ధమేనని, తమిళుల రక్తం వేడి తగ్గిపోయిందని, వీధుల్లో ఆందోళనలకు దిగరని భావిస్తే కేంద్రంలోని బీజేపీకి చుక్కెదురవటం ఖాయమని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ హెచ్చరించారు.

టీవీకే గుర్తు విజిలా...? కెమెరానా...?

టీవీకే గుర్తు విజిలా...? కెమెరానా...?

ప్రముఖ సినీ నటుడు విజయ్‌ పోటీ చేస్తున్న పెరంబూరు నియోజకవర్గ వాసులకు ఓ పెద్ద చిక్కొచ్చిపడింది.

అతివేగానికి మూడు నిండుప్రాణాల బలి

అతివేగానికి మూడు నిండుప్రాణాల బలి

తమిళనాడులోని విరుదునగర్‌ జిల్లా శివకాశిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు.

విజయ్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనం

విజయ్‌ రోడ్‌షోకు పోటెత్తిన జనం

అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో పోటీచేస్తున్న టీవీకే అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ బుధవారం పాల్గొన్న రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు.

వారికి భయం పోయింది..

వారికి భయం పోయింది..

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బతికున్నంతవరకూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఆమెను చూస్తేనే భయంతో వణికిపోయేవారని, ఆ తరువాత తాను జైలుకు వెళ్లడంతో వారిలో భయం పూర్తిగా పోయిందని ఆలిండియా పురట్చితలైవర్‌ మక్కల్‌ మున్నేట్ర కళగం నాయకురాలు శశికళ ఆవేదన వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి..  కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

డీలిమిటేషన్ బిల్లుపై అసంతృప్తి.. కాపీలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. నేడు లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టారు.

ఎంపీల పెంపు అవసరమా? 'వికసిత భారత్'కు కావాల్సింది బలమైన అసెంబ్లీలా?

ఎంపీల పెంపు అవసరమా? 'వికసిత భారత్'కు కావాల్సింది బలమైన అసెంబ్లీలా?

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, ఎంపీ సీట్ల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో.. ఒక సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ఎంపీల సంఖ్య పెంచడం కంటే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువగా ఉండే రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్యను పెంచితే సరిపోతుంది కదా? అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రంపై విరుచుకుపడ్డ స్టాలిన్.. నిరసనలకు పిలుపు!

కేంద్రంపై విరుచుకుపడ్డ స్టాలిన్.. నిరసనలకు పిలుపు!

నియోజకవర్గాల పునర్విభజన బిల్లు దేశంలో హాట్ టాపిక్ అయింది. రేపు(గురువారం) లోకసభలో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు అంతటా నల్లజెండాల ప్రదర్శనకు పిలుపునిచ్చారు.

మహిళలకు నెలకు రూ.2000

మహిళలకు నెలకు రూ.2000

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాలకు సమానంగా లబ్దిచేకూర్చుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా అన్నారు.

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

ప్రియుడితో వెళ్లిపోయిన కుమార్తె.. మనస్తాపంతో తల్లిదండ్రుల ఆత్మహత్య

కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోడ్‌ జిల్లా నాగర్‌పాళయం శక్తి గార్డన్‌కు చెందిన మాదేశ్వరన్‌ (45) ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి