Home » Tamil Nadu
వేసవి సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మీ పిల్లలతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే మీకు తక్కువ బడ్జెట్లో హైదరాబాద్(hyderabad) నుంచి వెళ్లే మంచి టూర్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కంచి పట్టు చీరల ధరలు పెరిగాయి. కాంచీపురం(Kanchipuram) చేనేత పట్టుచీరలు ప్రపంచప్రసిద్థిగాంచినవి. కేంద్ర ప్రభుత్వ భౌగోళిక గుర్తింపు పొందిన పారంపర్య పట్టుచీరల ఉత్పత్తి వివిధ కారణాలతో రోజురోజుకు దెబ్బతింటోంది.
దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నగరాల్లో సేలం(Salem) మూడవ స్థానంలో నిలిచింది. ఈ నెల 23న సేలంలో 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ సూచించారు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో పూంపుహార్ సంస్థ నడుపుతున్న మూడు బోట్లలో ఒకటైన గుహన్ బోట్ ట్రయల్ రన్ శుక్రవారం ఉదయం జరిగింది.
కట్టుకున్న భార్య కళ్ళెదుటే ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్(Bank Manager) ఉరేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సేలం జిల్లా తొలసంపట్టి సమీపంలో జరిగింది. ఓలైపట్టి గ్రామానికి చెందిన ఇళవరసన్ (38) ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో మేనేజరుగా పని చేస్తున్నారు.
ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.
వేసవి సెలవుల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం విశాఖపట్నం నుంచి చెన్నై ఎగ్మూర్(Visakhapatnam to Chennai Egmoor), బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
కేరళలో బర్డ్ఫ్లూ(Bird flu) కారణంగా కోళ్లు, బాతులు వందల సంఖ్యలో చనిపోవడంతో ఆ వ్యాధి రాష్ట్రంలో ప్రవేశించకుండా ఉండేందుకు 12 చోట్ల వెటర్నరీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వేసవిలో ఎదురయ్యే కంటి సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ క్లినికల్ సర్వీసెస్ రీజినల్ హెడ్ డాక్టర్ సౌందరి తెలిపారు. ఈ మేరకు వేసవిలో నేత్రాలకు ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ తేలికపాటి చిట్కాలు పాటించాలని కోరారు.
చిత్తిరై మాసం పౌర్ణమిని భక్తులు కోలాహలంగా జరుపుకున్నారు. ఆ రోజున సూర్యాస్తమయం, చంద్రోదయం ఒకే సమయంలో కన్నియాకుమారి(Kanniyakumari)లో కనిపించే అపురూప దృశ్యం వీక్షించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు.