Home » Tadipatri
ఎన్నికల ప్రచారంలో సీఎం జగన ‘పేలవ ప్రదర్శన’ కొనసాగుతోంది. వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకువస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, టీడీపీ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని జనాన్ని బెదిరించి, లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. తాడిపత్రి వైఎస్సార్ సర్కిల్లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని అన్నారు. నవరత్నాల్లోని అన్ని పథకాలను అమలు చేశామని అన్నారు. కానీ ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, పోలవరం ప్రాజెక్ట్, సీపీఎస్ రద్దు, మెగా...
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. నేటి నుంచి తాడిపత్రి నియోజకవర్గంలో బస్సుయాత్ర
Andhrapradesh: తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను భగ్నం చేసేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రంగంలోకి దిగారు. ప్రైవేటు వ్యక్తులతో వీధుల్లో చెత్తను తొలగించేందుకు పెద్దారెడ్డి రోడ్డుపైకి వచ్చారు. అయితే తాడపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వైఖరిని నిరసిస్తూ అడ్డుకునేందుకు మున్సిపల్ కార్మికులు ప్రయత్నించారు.
తాడిపత్రి ( Tadipatri ) లోని సీబీ రోడ్డులో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ( JC Prabhakar Reddy ) ఆందోళనకు దిగారు. నూతన సంవత్సర వేడుకల కోసం డివైడర్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాలకు మునిసిపల్ ఉద్యోగులు విద్యుత్తు దీపాలు అలంకరిస్తున్నారు. అడ్డుగా ఉన్న వైసీపీ జెండాలను మున్సిపల్ సిబ్బంది తొలగించడానికి ప్రయత్నం చేశారు.
జిల్లా ఎస్పీని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం కలిశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు మాత్రమే వచ్చానని చెప్పారు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
పోలీసులపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాడిపత్రిలో జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా టెన్షన్ వాతావరం నెలకొన్న విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న జేసీ అనుచరులను బయటకు పంపారు.
తాడిపత్రి బాగుకోసం వంద కోట్లు మంజూరు చేస్తే తాను చైర్మన్గా రాజీనామా చేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి సవాల్ విసిరారు.