Home » Tadipatri
మండలంలో అనధికారిక కరెంట్ కోతలు విధిస్తున్నారంటూ రైతులు గురువారం పెద్దపేట ట్రాన్స కో సబ్స్టేషనను ముట్టడించారు. ట్రాన్సకో సిబ్బందితో వాగ్వాదానికి దిగా రు. అనధికారిక కరెంట్ కోతలతో అరటి, నిమ్మవంటి చెట్లు ఎండిపో తున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు.
రూప్టాప్ సోలార్పై అవగా హన కల్పించాలని విద్యుతశాఖ ఏడీ ప్రభాకర్రావుకు ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. ఆయన బుధవారం పట్టణంలోని తన నివాసం లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాస్ ఎడ్యుకేషన సంస్థ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జ్ఞానసుధ, ఐసీటీసీ విభాగం స్టాఫ్ సంయుక్తంగా పట్టణంలో ప్రపంచ ఆరోగ్య దినో త్సవాన్ని జరుపుకున్నారు.
పట్టణంలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల 2000-2001 బ్యాచ చెందిన పదో తరగతి వి ద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ప్ర ధానోపాధ్యాయుడు నటరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్య క్రమంలో అప్పటి ఉపాధ్యాయులను పూర్వవిద్యార్థులు సన్మానిం చారు.
మండలకేంద్రమైన యాడికిలో శుక్రవారం జరుగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్య టనకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఆదివారం పర్యవేక్షించారు.
పట్టణంలోని ఏటిగడ్డపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కల్యాణ వేడుకలు ఆలయాన్ని అధ్యాత్మిక వాతావరణం తో నింపాయి.
పట్టణంలోని ఏటిగడ్డపాలెంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతు న్న శ్రీరామనవమి వేడుకల్లో భా గంగా గురువారం శ్రీరామచంద్ర మూర్తి వైకుంఠరాముడి అలం కరణలో దర్శనమిచ్చారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నె వారిపల్లికాలనీలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చింబిలి వెంకటరమణ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యు వల్ చేయడం జిల్లా ప్రజలకు వరంలాంటిదని ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది లబ్ధిపొందుతున్నారని అ న్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించిన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే నివాసంలో గురువారం క్రీడాకారులు, విద్యార్థులతో ఎమ్మెల్యే కేక్ను కట్చేసి సంబరాలు జరిపారు.
నియోజకవర్గంలోని ఆల యాలకు పర్యాటక పరంగా మహర్దశ పట్టనుందని మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం పర్యాటక నిపుణుడు, చరిత్రకారుడు మైనాస్వామి, చరిత్ర పరిశోధకుడు పెనుగొండ శ్రీధర్తో కలిసి పలు ఆలయాలను సందర్శించారు.