Home » T20 WORLD CUP
పొట్టి ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక దశకు చేరుకుంది. సెమీస్లో భాగంగా నేడు ఇంగ్లండ్-భారత్ సెమీ ఫైనల్స్ 2లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 మ్యాచుల్లో టీమిండియా-ఇంగ్లండ్ గత ప్రదర్శనలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే..
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 సెమీ ఫైనల్లో భారత్-ఇంగ్లండ్ జట్లు నేడు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఈ మ్యాచులో గెలిస్తేనే ఫైనల్కు వెళ్లి మరోసారి టీ20 ప్రపంచ కప్ ఎత్తుకునే అవకాశం లభిస్తుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ ఫలితం మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అభిమానుల దృష్టంతా టాస్పైనే నిలిచింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్.. కేవలం 12.5 ఓవర్లలోనే 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. కివీస్కు 170 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా-న్యూజిలాండ్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన కివీస్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ వీరిద్దరి కోసం ఓ కీలక ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 వ్యూయర్ షిప్ పరంగా రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు భారత్లో దాదాపు 50 కోట్ల మంది ఈ మ్యాచులను వీక్షించినట్లు ఐసీసీ ఛైర్మన్ జై షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇదే రికార్డని వెల్లడించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. మార్చి 4, 5 తేదీల్లో సెమీస్ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్లకు సంబంధించి మ్యాచ్ రెఫరీలు, అంపైర్లుగా ఎవరు వ్యవహరించనున్నారో తాజాగా ఐసీసీ వెల్లడించింది.