Home » T20 World Cup
దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమిండియా ప్రపంచకప్ సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ను చేజిక్కించుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లకు క్రికెట్ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా క్రికెటర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.
దాదాపు రెండేళ్ల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన యువ క్రికెటర్ రిషభ్ పంత్ దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్కు దూరమయ్యాడు. అసలు మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టడం కూడా అనుమానంగా మారిన పరిస్థితి. అలాంటి స్థితిలో కఠోర శ్రమ చేసిన పంత్ తిరిగి ఫిట్నెస్ సాధించి ఈ ఏడాది ఐపీఎల్లో మైదానంలోకి దిగాడు.
టీ20 వరల్డ్కప్లో టీమిండియా జైత్రయాత్రపై ఎంతోమంది అక్కసు వెళ్లగక్కారు. క్రికెట్ ప్రపంచాన్ని బీసీసీఐ శాసిస్తోందని, ఐసీసీ నిర్వాహకులు భారత్కు అనుకూలంగా షెడ్యూల్ నిర్వహించిందని..
టీ20 ప్రపంచకప్ను భారత్ చేజిక్కించుకోవడంతో భావోద్వేగాలు తారస్థాయికి చేరాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించగానే క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లే కాదు.. అభిమానుల కళ్లు కూడా చెమర్చాయి. ఇక, మైదానంలోని క్రికెటర్లు అయితే ఒకరిని ఒకరు హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.
చాలాకాలం నిరీక్షణకు చెక్ పెడుతూ టీ20 వరల్డ్కప్ గెలవడంతో.. భారత ఆటగాళ్లు ట్రోఫీ పట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధురానుభూతిని జీవితాంతం గుర్తు పెట్టుకోవడం..
‘పండ్లున్న చెట్లకే రాళ్ల దెబ్బలు ఎక్కువ’ అనే సామెత ఇప్పుడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. టీ20 వరల్డ్కప్లో భారత జట్టుని విశ్వవిజేతగా..
బార్బడోస్ నుంచి టీ20 వరల్డ్కప్ ట్రోఫీతో భారత్కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. ఆటగాళ్లతో కలిసి ఆయన కాసేపు..
బార్బడోస్ నుంచి భారత్కు తిరిగొచ్చిన టీమిండియా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. తొలుత ఐటీసీ మౌర్యలో కేక్ కట్ చేసిన ఆటగాళ్లు.. అక్కడి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిశారు.
టీ20 వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ పట్టిన చారిత్రాత్మక క్యాచ్పై ఎంత రాద్ధాంతం జరుగుతోందో అందరికీ తెలిసిందే. బౌండరీ రోప్ను జరపలేదని క్రీడా నిపుణులు ఎంత వివరిస్తున్నా.. దానిపై విమర్శలు ఆగడం లేదు.