• Home » T20 WORLD CUP

T20 WORLD CUP

ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్

ఇండియాలో క్రికెట్ అంటే ఆట కాదు.. ఓ ఎమోషన్: సూర్యకుమార్ యాదవ్

టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. కప్ గెలవడంపై స్పందించాడు. ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

టీ20 ప్రపంచ కప్ 2026: జట్ల వారీగా ప్రైజ్‌మనీ పంపిణీ.. ఎవరికి ఎంతంటే?

టీ20 ప్రపంచ కప్ 2026: జట్ల వారీగా ప్రైజ్‌మనీ పంపిణీ.. ఎవరికి ఎంతంటే?

టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుకు బీసీసీఐ రూ.131కోట్ల భారీ నజరానాను ప్రకటించింది. ఐసీసీ కూడా టోర్నీ ప్రైజ్‌మనీ రూ.103 కోట్లకు సంబంధించిన పంపిణీ వివరాలను వెల్లడించింది.

నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్

నాన్నా.. మీ కల నిజం చేయడానికే మైదానంలోకి దిగాను: రింకు సింగ్ ఎమోషనల్ పోస్ట్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు కొద్ది రోజుల ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి లివర్ క్యాన్సర్‌తో పోరాడి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రింకు సింగ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

టీ-20లో సరికొత్త రికార్డులు.. ఇక టీమిండియాకు తిరుగులేదా..?

టీ-20లో సరికొత్త రికార్డులు.. ఇక టీమిండియాకు తిరుగులేదా..?

భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 చరిత్రలో మూడో సారి కప్‌ను కౌవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించడంలో సమిష్టి కృషిని ప్రదర్శించింది. ఈ క్రమంలో ...

నేను గత రెండేళ్లు జట్టులోనే లేను.. అభిషేక్ శర్మ ఫామ్‌పై ఇషాన్ కిషన్

నేను గత రెండేళ్లు జట్టులోనే లేను.. అభిషేక్ శర్మ ఫామ్‌పై ఇషాన్ కిషన్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. జట్టు గెలుపులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలు చేసి కీలక పాత్ర పోషించారు.

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్.. అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్.. అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచింది. అయితే భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు రికార్డులను కొల్లగొట్టింది. వ్యూస్ పరంగా అత్యధిక మంది చూసిన మ్యాచ్‌గా ఘనత సాధించింది.

టీ20 ప్రపంచ కప్: కివీస్‌కే ఎందుకిలా? వీళ్ల గతి మారేదెన్నడో!

టీ20 ప్రపంచ కప్: కివీస్‌కే ఎందుకిలా? వీళ్ల గతి మారేదెన్నడో!

టీ20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా సగర్వంగా కప్పును ముద్దాడింది. ఎక్కడ చూసినా భారత జట్టు సంబరాలు, అభిమానుల కేరింతలు, ప్రముఖుల అభినందనలు! మరి రన్నరప్‌గా నిలిచిన ‘న్యూజిలాండ్’ గురించి మాట వరుసకు కూడా ఎవ్వరూ ప్రస్తావించడం లేదు.

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

టీ20 ప్రపంచ కప్ 2026ని టీమిండియా ముద్దాడటంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిది కీలక పాత్ర. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి సోషల్ మీడియాలో పెట్టిన ‘టీ కప్’ ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభిమానులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. ఇంతకీ వరుణ్ చేసిన ట్రోల్ ఏమిటంటే..

వారి నిర్ణయాలు అద్భుతం.. టీమిండియాపై పాక్ దిగ్గజం ప్రశంసలు

వారి నిర్ణయాలు అద్భుతం.. టీమిండియాపై పాక్ దిగ్గజం ప్రశంసలు

టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా వరుసగా రెండోసారి ముద్దాడింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ భారత క్రికెట్ వ్యవస్థను ప్రత్యేకంగా కొనియాడాడు. రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు లేకుండా యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంపై ఆయన స్పందించాడు.

ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్

ఫైనల్ మ్యాచ్‌లో గొడవ.. అతడిని నేను కావాలని కొట్టలేదు: అర్ష్‌దీప్ సింగ్

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ మధ్యలో జరిగిన ఓ గొడవ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్‌తో గొడవపడ్డాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి