• Home » T20 World Cup

T20 World Cup

ఇప్పటి వరకు వారు లేకుండా ప్రపంచకప్‌ గెలవని భారత్..!

ఇప్పటి వరకు వారు లేకుండా ప్రపంచకప్‌ గెలవని భారత్..!

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్2026ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ కప్ విజయాల వెనక ఉన్న ఓ ఇంట్రస్టింగ్ విషయం తాజాగా వైరల్ అవుతోంది.

 టీ20 డబ్ల్యూసీ: టీమిండియా గెలుపుకు 5 కారణాలు ఇవే!

టీ20 డబ్ల్యూసీ: టీమిండియా గెలుపుకు 5 కారణాలు ఇవే!

టీ20 ప్రపంచ కప్ 2026 విశ్వవిజేతగా భారత్ నిలిచింది. ముచ్చటగా మూడోసారి ఐసీసీ ట్రోఫీని టీమిండియా ముద్దాడింది. అయితే భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలవడం వెనుక ఐదు కారణాలు ఉన్నాయి.

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

మా తర్వాత లక్ష్యం ఆ మెడల్ గెలవడమే: సూర్య కుమార్

టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు: రిటైర్మెంట్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు..

భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించిన మూడో కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. అలాగే వన్డేలు, టీ20లు కలిపి చూసుకుంటే భారత్‌ను విశ్వవిజేతగా నిలిపిన ఐదో కెప్టెన్. సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన తొలి టోర్నీలోనే జట్టును విజేతగా నిలిపాడు.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరులో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో అదిరిపోయే అర్ధ సెంచరీ చేశాడు. కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన న్యూజిలాండ్

టీ20 ప్రపంచకప్ 2026 తుది ఘట్టానికి చేరుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ టాస్ గెలిచింది.

టీ20 వరల్డ్ కప్: భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్.. కీలకం కానున్న టాస్.!

టీ20 వరల్డ్ కప్: భారత్ - ఇంగ్లండ్ సెమీఫైనల్.. కీలకం కానున్న టాస్.!

టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ ఫలితం మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అభిమానుల దృష్టంతా టాస్‌పైనే నిలిచింది.

మరోసారి పాక్ పరువు పోయింది.. శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన..

మరోసారి పాక్ పరువు పోయింది.. శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన..

ప్రస్తుత టీ-20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన పాకిస్థాన్ క్రికెట్ జట్టు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుంది. పాకిస్థాన్‌ క్రికెటర్ ఒకరు కొలంబోలోని హోటల్‌కు చెందిన మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్టు వార్తలు వస్తున్నాయి.

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన  పాండ్య..

టీ20 డబ్ల్యూసీ: రెండు గంటలు బ్యాటింగ్ చేసిన పాండ్య..

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రేపు భారత్, ఇంగ్లండ్ మధ్య సెమీ ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ లో బిజీబిజీగా ఉన్నారు. స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్య అయితే ఏకంగా రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌‌తో రాణించడంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా అందరూ సంజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి