Home » Supreme Court
వినియోగదారుల ఫోరమ్ల అధికారాలను పునరుద్ధరిస్తూ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది..
ఛత్తీస్గఢ్లో సల్వాజుడుం పేరిట ప్రజలే ప్రజల్ని చంపుకొనేలా చేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చదివి ఉంటే..
రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ బిల్లులను ఆమోదం కోసం రాష్ట్రపతి/గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వాలు పంపినప్పుడు..
బీహార్లో ఈ ఏడాది జరగబోయే ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే సుప్రీంకోర్టు తాజాగా ఎన్నికల సంఘానికి (ECI) కీలక ఆదేశం ఇచ్చింది.
వీధి కుక్కల కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 11 ఇచ్చిన తీర్పును సవరిస్తూ.. పట్టుకున్న వీధి కుక్కలను వేరే చోట వదిలేయాలని ఆదేశాలు ఇచ్చింది. రేబిస్, ఆక్రోశ స్వభావం ఉన్న కుక్కలను విడిచిపెట్టవద్దని స్పష్టం చేస్తూ.. ప్రజా ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేదించింది.
ఢిల్లీలో వీధి కుక్కల అంశంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. ఇందుకు సంబంధించి సుప్రీం కార్యకలాపాలు లైవ్లో కూడా ప్రసారం చేయనున్నారు.
తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అఖిల భారత సర్వీసు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ కోర్టుల న్యాయమూర్తులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును రద్దు చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.
వైద్యసంస్థల (క్లినికల్ ఎస్టాబ్లి్షమెంట్) నిబంధనలు-2012 ఇప్పటికీ అమలులోనే ఉన్నాయని, వాటిపై స్టే ఏమీ ఇవ్వలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ సునీత తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గడువు విధించినందు వల్లే దర్యాప్తును ముగించినట్లు సీబీఐ చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు.