Home » Sunrisers Hyderabad
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ ఫలితం.. ప్లే ఆఫ్స్పై ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఐపీఎల్-2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో హెన్రిచ్ క్లాసెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం నాటి పోరు కోసం క్లాసెన్ సన్నద్ధవుతున్నాడు. ఈ క్రమంలో క్లాసెన్ పేరిట ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఐపీఎల్ 2026 చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఒక జట్టుకు 240 పైచిలుకు స్కోర్ చేసినా కూడా గెలుపు గ్యారంటీ లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్పై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో నిన్న జరిగిన మ్యాచ్లో ర్యాన్ రికెల్టన్ ఆడిన ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన ఊచకోత బ్యాటింగ్తో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్లో ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డును శర్మ క్రియేట్ చేశాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్లపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ యువ బౌలర్లు వచ్చిన నేపథ్యం చూస్తే.. వారు సాధించినది చాలా గొప్ప విజయమని కొనియాడాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ నయా పేసర్ ప్రఫుల్ హింగే ఐపీఎల్లో తన తొలి మ్యాచ్లోనే సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తాను వేసిన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి .. యావత్తు క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో ఓడినప్పటికీ రాజస్థాన్ ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది.
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్కు దిగనుంది.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ముల్లాన్పుర్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది.