Home » Sunil Gavaskar
పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇప్పటికే సూపర్ 8 నుంచి నాలుగు జట్లు సెమీస్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. గురువారం వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్-భారత్ తలపడనున్నాయి. ఈ విషయంపై సునీల్ గావస్కర్ స్పందించాడు.
పొట్టి ప్రపంచ కప్ చివరి దశకు చేరుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్ల జాబితా నుంచి టీమిండియాను పక్కన పెట్టేశాడు
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా మార్చి 1న కోల్కతా వేదికగా వెస్టిండీస్-భారత్ జట్లు చావో రేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టే సెమీస్కు వెళ్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియాను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ హెచ్చరించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 తొలి మ్యాచ్లోనే సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా పరాజయానికి గల కారణాలను మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ విశ్లేషించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా సౌతాఫ్రికాపై టీమిండియా 76 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ బ్యాటింగ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ డకౌట్గానే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ ఫామ్పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
భారత్ జట్టు విధ్వంసకర ఓపెనర్గా పేరొందిన అభిషేక్ శర్మపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆలోచన విధానం మారి.. సింగిల్స్ తీయడానికి ప్రయత్నం చేయాలని సూచించాడు.
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం ఫామ్లో లేడు. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడి.. రెండింట్లోనూ డకౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ అంశంపై స్పందించాడు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంత కాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన కుడి కన్ను 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్.. పాక్ ప్రభుత్వాన్ని కోరారు.
20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత తుది జట్టులో పలు కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు.