Home » Summer
ఈ విద్యా సంవత్సరం గురువారంతో ముగియనుంది. శుక్రవారం నుంచి జూన్ 11 వరకు ప్రభుత్వం విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది.
చిత్తూరు జిల్లాలో భానుడు చెలరేగిపోతున్నాడు. రోజురోజుకూ ప్రతాపం చూపు తున్నాడు. మూడు రోజులుగా ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది.
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నుంచి మామిడి ఎగుమతులు పదిరోజుల క్రితం ప్రారంభమయ్యాయి.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఎండల తీవ్రత ఒక కారణమైతే, జలాశయం భద్రత దృష్ట్యా చేపట్టిన క్రస్ట్గేట్ల ఆధునికీకరణ పనులు నీటి నిలువలపై ప్రభావం చూపుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. నిన్న పలు జిల్లాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వేసవి అంటేనే ఎండ వేడి. తెల్లవారగానే ఆకాశంలో సూర్యుడు ప్రత్యక్షమవుతున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడి భగభగలు కారణంగా బయటే కాదు ఇంట్లో కూడా ఉండ లేని పరిస్థితి ఏర్పడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇలా విభిన్న వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వడదెబ్బలు తగిలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
భానుడి భగభగలకు నగరవాసులు అల్లాడిపోతున్నారు. మూడు రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు గ్రేటర్వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.