• Home » Summer

Summer

అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల సరఫరా

అర్ధరాత్రి వరకు ట్యాంకర్ల సరఫరా

హైదరాబాద్‌ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకూ వాటర్‌ ట్యాంకర్లకు సరఫరా చేస్తున్నారు.

పచ్చళ్ల తయారీకి ధరల ఘాటు..

పచ్చళ్ల తయారీకి ధరల ఘాటు..

పచ్చడి తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడంతో పేదలకు పచ్చడి మెతుకులు సైతం కరువయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

కూల్‌ కూల్‌గా.. ఏసీ కన్నా కూలర్‌ బెటర్‌

కూల్‌ కూల్‌గా.. ఏసీ కన్నా కూలర్‌ బెటర్‌

వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత, వడదెబ్బతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 40- 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

అడుగంటిన భూగర్భ జలాలు

అడుగంటిన భూగర్భ జలాలు

భానుడు భగ భగమంటున్నాడు. మునుపెన్నడూ లేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తాగునీటి సమస్య పెరుగుతోంది.

తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ

తక్కువ ఫీజుతో క్రీడల్లో శిక్షణ

తక్కువ ఫీజుతో ఆయా క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేందుకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ కృషి చేస్తోంది.

బీ కేర్‌ఫుల్‌.. సిలిండర్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్త

బీ కేర్‌ఫుల్‌.. సిలిండర్లు పేలుతున్నాయ్‌.. జాగ్రత్త

హైదరాబాద్ నగరంలో ప్రతీ రోజు ఎక్కడో ఒక చోట గ్యాస్‌ సిలిండర్లు పేలుతూ ప్రమాదాలు వెలుగు చూస్తున్న ఘటనలను చూస్తూనే ఉన్నాం.

దేశదేశాల మామిడి పానీయాలు

దేశదేశాల మామిడి పానీయాలు

మామిడి పండు దొరికినా కాయ దొరికినా కమ్మని పానీయంగా మార్చుకుని రసాస్వాదన చేసేందుకు అనేక ఉపాయాలున్నాయి. మనవాళ్లూ, విదేశీయులూ తయారుచేసుకునే కొన్ని మామిడి పానీయాలివి:

తెలంగాణలో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత

తెలంగాణలో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో 46 డిగ్రీల రికార్డ్ ఉష్ణోగ్రత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ వేసవి కాలంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది.

దొంగలొస్తారు జాగ్రత్త!

దొంగలొస్తారు జాగ్రత్త!

వేసవి వచ్చింది. దొంగలకు కూడా సీజన్‌ ప్రారంభమైంది. సెలవుల్లో అనేక మంది ఇళ్లు వదిలి బంధువుల ఊర్లకు, విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రణాళికల్లో ఉన్నారు.

బాసరలో మంచినీటికి కటకట..

బాసరలో మంచినీటికి కటకట..

నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మూడు రోజులుగా మిషన్‌ భగీరథ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు చుక్క నీటి కోసం అల్లాడిపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి