• Home » Student

Student

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

మటన్‌తో భోజనం.. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ప్రాంతంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. పాఠశాల హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత సుమారు 34 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.

స్కూల్ హాస్టల్‌లో దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థులపై రాడ్డు, కత్తితో దాడి..

స్కూల్ హాస్టల్‌లో దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థులపై రాడ్డు, కత్తితో దాడి..

ప్రైవేట్ స్కూలు హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి ఘాతుకానికి ఒడిగట్టాడు. నిద్రిస్తున్న విద్యార్థులపై రాడ్డు, కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన వార్డెన్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు.

యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్

యూఎస్‌లోని విద్యార్థులకు తానా గుడ్ న్యూస్

యూఎస్‌లో తెలుగు వారికే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూల్ విద్యార్థులకు తానా గుడ్ న్యూస్ చెప్పింది.

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈనెల 15న వందకుపైగా బహుళజాతి కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ పేర్కొన్నారు.

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

నేడు పదోతరగతి హాల్‌టికెట్ల విడుదల

ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్‌టికెట్లను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ గురువారం విడుదల చేయనున్నారు. జిల్లాలో 145 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం.. తినాలి పోషకాహారం

పరీక్షల కాలం మొదలయ్యింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు మొదలు కాగా, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు, మే 4 ఎప్‌సెట్‌ ఆ వెంటనే డిగ్రీ, ఎడ్‌సెట్‌, బీఎడ్‌, బీటెక్‌, ఐసెట్‌ తదితర వార్షిక ప్రవేశ పరీక్షలు ఉన్నాయి.

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

వినూత్న బోధనలో ఆ టీచర్ ఆదర్శంగా నిలిచారు: మంత్రి నారా లోకేశ్

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయిని కూర్మాన అరుణకుమారిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ఆధునిక విద్యా విధానంలో మార్పులు తెస్తూ, విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమయ్యేలా ఆమె చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

‘టెన్‌’షన్ వద్దు..!

‘టెన్‌’షన్ వద్దు..!

విద్యార్థి దశలో కీలకమైన ఘట్టం పదోతరగతి పరీక్షలు. మార్చి 16వ తేదీ నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలయింది.

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా కమిషన్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని ఎద్దేవా చేశారు.

ప్రాణదాతలు.. విగతజీవులై..

ప్రాణదాతలు.. విగతజీవులై..

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు చెందిన ఓ యువ వైద్యురాలు ప్రేమలో మోసపోయానని ఆవేదన చెంది, గడ్డి మందు ఇంజెక్ట్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి