• Home » Stock Market

Stock Market

ఆచితూచి వ్యవహరించండి..!

ఆచితూచి వ్యవహరించండి..!

గత వారం భారత మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనైనా శుక్రవారం మాత్రం అదరగొట్టాయి. అయితే ఈ వారం కూడా సూచీలు అదే ధోరణి కనబరిచే అవకాశం ఉంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు...

టెక్‌ వ్యూ 24,100 వద్ద నిరోధం..

టెక్‌ వ్యూ 24,100 వద్ద నిరోధం..

నిఫ్టీ గత వారం బలహీనంగా ప్రారంభమై 23,000 కనిష్ఠ స్థాయిలకు చేరుకుని రికవరీని కనబరిచింది. గత శుక్రవారం 460 పాయింట్ల పటిష్ఠమైన ర్యాలీతో పాజిటివ్‌ ట్రెండ్‌ను సూచించింది. నిఫ్టీ...

ఆస్ర్టో గైడ్‌ 24,000 ఎగువన బుల్లిష్‌

ఆస్ర్టో గైడ్‌ 24,000 ఎగువన బుల్లిష్‌

నిఫ్టీ గత వారం 23,645-23,070 పాయింట్ల మధ్యన కదలాడి 1.08 శాతం లాభంతో 23,623 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 24,000 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది...

సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి.

సెబీకి మరిన్ని అధికారాలు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్!

సెబీకి మరిన్ని అధికారాలు.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్!

భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సెక్యూరిటీల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, సంక్షోభాలను ముందే ఊహించి, వాటిని అడ్డుకునేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ'కి మరిన్ని అధికారాలు కల్పించాల్సిన అవసరం ఉందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టం చేసింది.

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

ఇరాన్-అమెరికా మధ్య పరస్పర దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 1.7 శాతం పెరిగి 94.68 డాలర్లకు చేరుకుంది.

ఆఖరి గంటలో అమ్మకాలు మిశ్రమంగా ముగిసిన సూచీలు

ఆఖరి గంటలో అమ్మకాలు మిశ్రమంగా ముగిసిన సూచీలు

ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను చేజార్చుకుని చివరికి మిశ్రమంగా ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో...

ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

ఆరంభ లాభాలు ఆవిరి.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు..

పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన ఉద్రిక్తతలు దేశీయ సూచీలను వెనక్కి లాగాయి. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.27)గా ఉంది.

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

బ్యాంకింగ్ సెక్టార్, ఎఫ్‌‌ఎమ్‌సీజీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను ముందుకు నడిపిస్తున్నాయి. ఇక, హెవీ వెయిట్ షేర్ అయిన రిలయన్స్ రెండు శాతానికి పైగా లాభపడడం కూడా సూచీలకు కలిసొచ్చింది.

కోలుకున్న సూచీలు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

కోలుకున్న సూచీలు.. 390 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

సోమవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కోలుకున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (95.35) బలపడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి