Home » Stock Market
సోమవారం, మంగళవారాల్లో భారీ లాభ, నష్టాలు చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం ఓ మోస్తారు లాభాలను ఆర్జించాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం నష్టాలను చవిచూసిన సూచీలు బుధవారం స్థిరంగా రాణించాయి. బుధవారం సెన్సెక్స్ 182 పాయింట్లు లాభపడింది.
సూచీలు సోమవారం భారీ లాభాలను ఆర్జించాయి. అయితే గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో మంగళవారం సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లకు పైగా కోల్పోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (మే 12న) భారీ లాభాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ ఏకంగా 2975 పాయింట్లు జంప్ చేయగా, మరోవైపు నిఫ్టీ కూడా 872 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భారీ లాభాలను దక్కించుకున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ దీనిపై పరిశోధన చేసి అనేక మంది కూడా తక్కువ మొత్తంతో, తక్కువ టైంలోనే భారీ మొత్తాలను సంపాదిస్తున్నారు. అందుకు ఈ వార్తనే ఉదాహరణ అని చెప్పవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం పదండి.
భారత్-పాకిస్తాన్ మద్య ఉద్రిక్తతల నేపథ్యంలో గత వారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. శనివారం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో భారత్ స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వేళ భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (మే 9న) భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 880 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
Operation Sindoor Pak Stock Market: 'ఆపరేషన్ సిందూర్' ఇంకా కొనసాగుతుందని భారత్ ప్రకటించడంతో గురువారం పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు నష్టాలు భారీ పతనాన్ని చవిచూశాయి. అర్ధాంతరంగా ట్రేడింగ్ నిలిపివేశారు.
Operation Sindoor Pak Stock Market: భారత వైమానిక దళాలు చేపట్టిన "ఆపరేషన్ సిందూర్"(Operation Sindoor) ఉగ్రవాదులనే కాదు. పాక్ షేర్ మార్కెట్లను కోలుకోలేని దెబ్బతీసింది. బుధవారం కరాచీ మార్కెట్లు ఘోర నష్టాన్ని చవిచూశాయి.
యుద్ధం మొదలైనా ఏమాత్రం జంకలేదు భారత స్టాక్ మార్కెట్లు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారీగా మార్కెట్లు పడతాయని భావించిన వారి అంచనాలను తలకిందులు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ 155.77 పాయింట్లు పడిపోయి 80,641.07 వద్ద ముగిసింది. దీంతోపాటు సూచీలు మొత్తం దిగువకు పడిపోయాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.