Home » Stock Market
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో పయనించాయి. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్...
అమెరికా-ఇరాన్ మధ్య దోహా వేదికగా జరుగుతున్న చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వనున్నాయనే అంచనాల నేపథ్యంలో దేశీయ సూచీలు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాట పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ఒక శాతం తగ్గి 70.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
గత రెండ్రోజులు నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది.
అమెరికాలోని 7 లిస్టెడ్ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, ఆల్ఫాబెట్, యాపిల్, మెటా, టెస్లా, అమెజాన్ల మొత్తం మార్కెట్ విలువ జూన్లో 2.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.219 లక్షల కోట్లు) మేర...
ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా దేశీయ సూచీలు నష్టాలతోనే రోజును ముగించాయి. ఐటీ, ఆటో రంగాల షేర్లపై అమ్మకాల ఒత్తిడి సూచీలను నష్టాల బాట పట్టించింది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.1350 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. జూన్ నెలలో కంపెనీ మార్కెట్ విలువలో 570 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.49 లక్షల కోట్లకు పైగా) ఆవిరయ్యాయి.
సోమవారం నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.61) బలహీనపడడం ప్రతికూలంగా మారింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాజాగా తాత్కాలిక ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రూపాయి బలపడింది. ప్రస్తుతం డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.31) బలపడింది.
అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ మార్కెట్లలో ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగి దేశీయ ప్రామాణిక సూచీలైన సెన్సెక్స్,..
బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే జోష్తో ప్రారంభమయ్యాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి (94.28) బలపడడం సూచీలకు సానుకూలంగా మారింది. అలాగే ఇటీవల భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి.