Home » Stock Market
ఉదయం నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్లు లాభపడింది. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసొచ్చింది.
రోజంతా లాభాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో అమ్మకాల కారణంగా నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల ఇందుకు...
ఉదయం లాభాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగివచ్చాయి. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.52) రికార్డు స్థాయిలో పడిపోయింది. అలాగే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా సూచీలకు ప్రతికూలంగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం స్వల్ప లాభాలతో ముగిసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి 77.05 పాయింట్ల స్వల్ప లాభంతో 75,315.04 వద్ద ముగిసింది....
నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్ఎ్సఈ)లో ఎలకా్ట్రనిక్ గోల్డ్ రిసీట్స్(ఈజీఆర్) లైవ్ ట్రేడింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈజీఆర్లకు...
ఉదయం భారీ నష్టాల్లో కొనసాగిన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కోలుకున్నాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు కలిసి వచ్చింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయనే వార్తల వల్ల కూడా సూచీలు కోలుకున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉంది. మళ్లీ అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలవటం, ప్రపంచ చమురు, ఆర్థిక సంక్షోభాల భయాలు మార్కెట్లను...
నిఫ్టీ గత వారం కరెక్షన్లో సాగుతూ చివరకు వీక్లీ ప్రాతిపదికన 530 పాయింట్ల నష్టంతో 23,643 వద్ద క్లోజైంది. తొలుత 900 పాయింట్లకు పైగా నష్టపోయి కనిష్ఠ స్థాయిలైన...
నిఫ్టీ గత వారం 23,992-24,426 పాయింట్ల మధ్యన కదలాడి 1.08 శాతం నష్టపోయి 23,643 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,300 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
నిన్న భారీ లాభాలు, దాదాపు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి.