Home » Stock Market
దేశీయ సూచీలు వరుస లాభాలతో ఫుల్ జోష్లో ఉన్నాయి. విదేశీ మదుపర్లు కోనుగోళ్లకు మొగ్గు చూపడం సూచీలకు పాజిటివ్గా మారింది. మంగళవారం విదేశీ మదుపర్లు రూ.995 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అలాగే అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడం కూడా కలిసి వస్తోంది.
దేశీయ సూచీలు ఓ మోస్తరు లాభాలతో రోజును ముగించాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు సూచీలను ముందుకు నడిపించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ వరుసగా లాభాలను ఆర్జిస్తోంది.
ఐటీ సెక్టార్లో అమ్మకాల కారణంగా గత వారం భారీగా నష్టపోయిన సూచీలు సోమవారం కాస్త కోలుకున్నాయి. నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల నుంచి తేరుకుని లాభాల బాటలో సాగుతున్నాయి.
ఇటీవల భారీగా పెరిగి రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు క్రమంగా కిందకు దిగి వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో బంగారం ధర లక్ష రూపాయల లోపునకు చేరుకుంటుందనే అంచనాలు కూడా వెలువడుతున్నాయి. మరోవైపు వెండి కూడా రోజూ తగ్గుదలనే నమోదు చేస్తోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ విడుదలైన రిపోర్ట్ ప్రతికూలంగా మారింది. ఈ రిపోర్ట్తో ఐటీ సెక్టార్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఐటీ రంగంలోని హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
గత మూడు, నాలుగు రోజులు స్థిరంగా కొనసాగిన బంగారం, వెండి ధరలు కిందకు దిగి వచ్చాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. బంగారం గ్రాముకు రూ.2500కు పైగా తగ్గింది. వెండి కిలోకు రూ.15,000 మేర తగ్గుదల నమోదు చేసింది.
కొద్ది రోజుల క్రితం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం, వెండి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు లోహాలు రికార్డు గరిష్ఠాలను తాకి అంతే వేగంగా కిందకు వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ, భౌగోళిక, రాజకీయ కారణాల నేపథ్యంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.
అమెరికాలో తాజాగా విడుదలైన జాబ్ డేటా, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే అంచనాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్తో ఐటీ రంగం తీవ్ర పోటీ ఎదుర్కొంటుందంటూ తాజాగా విడుదలైన మరో రిపోర్ట్ కూడా ప్రతికూలంగా మారింది.
గత మూడు సెషన్లలో లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు నేడు మిశ్రమ ఫలితాలనిచ్చాయి. నిఫ్టీ స్వల్ప లాభాలతో క్లోజ్ అయితే, సెన్సెక్స్ స్వల్ప నష్టంతో ముగిసింది. ఓపెనింగ్లో గెయిన్స్, మధ్యలో కొంత తగ్గుదల, చివరికి ఫ్లాట్/మైల్డ్ మూవ్మెంట్తో ముగిసింది.
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ట్రేడ్ భారత వస్త్ర రంగానికి సవాలు విసురుతుందనే అంచనాలు కూడా మదుపర్లలో భయాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా మార్కెట్పై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో కదలాడుతున్నాయి.