Home » Stock Market
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, దేశీయ కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాల కారణంగా దేశీయ సూచీలు లాభాలను అందుకున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడం సూచీలకు కలిసి వస్తోంది.. ఈ రోజు ఉదయం నుంచి దేశీయ సూచీలు లాభాల్లోనే కదలాడాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గత వారం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో సూచీలు జోరు చూపించాయి. ఈ రోజు ఉదయం నుంచి లాభాల్లోనే కదలాడాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కలవరపెట్టడంతో భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పుంజుకోవడంతో లాభాల్లోకి పయనించాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ మిసైల్ ఎటాక్కు దిగిందనే వార్తల నేపథ్యంలో మార్కెట్ అప్రమత్తమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) శుక్రవారం (ఏప్రిల్ 19న) షార్ప్ కరెక్షన్ కనిపించింది. మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న ఉద్రిక్తత, దేశంలో లోక్సభ ఎన్నికలు సహా పలు అంశాల ఒత్తిడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలను కలవరపెడుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాలు మరిన్ని దేశాలకు విస్తరించవచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు.
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం దేశీయ సూచీలపై భారీ ప్రభావం చూపించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్ దాడికి దిగిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తమయ్యారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతికార దాడులకు దిగొచ్చన వార్తల నేపథ్యంలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్లోబల్ సెంటిమెంట్ బలహీనపడింది.
దేశీయ సూచీలు (Stock Market) ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. చివరకు సెన్సెక్స్ మళ్లీ 75 వేల లోపునే క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా ఆద్యంతం నష్టాల్లోనే కదలాడింది.
మీరు కోటిశ్వరులు కావాలంటే పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు 110 రూపాయలు ఇన్వెస్ట్(investment) చేస్తే సరిపోతుంది. అవునండి ఇది నిజం. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో(mutual funds) పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని పొందవచ్చు.
భారత స్టాక్ మార్కెట్(Stock market)లో బుల్లిష్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు (ఏప్రిల్ 9న) సూచీలు మొత్తం గ్రీన్ ట్రేడ్ అవుతున్నాయి. దీంతో BSE సెన్సెక్స్(Sensex) తొలిసారిగా 75,000 మార్క్ను దాటేసింది. మరోవైపు నిఫ్టీ(Nifty) కూడా 22,700 స్థాయిని బద్దలు కొట్టి సరికొత్త గరిష్టానికి చేరుకుంది.