Home » Srisailam
శ్రీశైలం ఆలయంలో స్వామివారి గర్భాలయ సామూహిక అభిషేకాలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు కూడా రద్దు చేశారు. ఏప్రిల్ 6 నుంచి 10 వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
నంద్యాల: శివనామస్మరణ చేయాల్సిన మల్లన్న సన్నిధిలో.. వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ పాటకు స్టెప్పులు వేయడం వివాదస్పదమయ్యింది. ఆదివారం అర్ధరాత్రి స్థానిక వైసీపీ కార్యకర్త ఆవులపాటి హిమకాంత్ సెల్ఫోన్లో జగన్ పాట పెట్టి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చాడు.
శ్రీశైలం(Srisailam)లోని ఇష్టకామేశ్వరి ఆలయం టికెట్ కౌంటర్ వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. అమ్మవారి ఆలయం దర్శనానికి వెళ్లకుండా భక్తులను గిరిజనులు అడ్డుకున్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో నిన్ననే (శుక్రవారం) నక్కంటి బీట్ ఫారెస్ట్ అధికారులు టికెట్లు ఇచ్చారు.
Andhrapradesh: శ్రీశైలం ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం ఘాట్ రోడ్డులోని ముఖద్వారం సమీపంలో ఓ డీసీఎం వాహనం అదుపుతప్పి విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. శ్రీశైలం వస్తూ ఘాట్ రోడ్డులో ఘటన చోటు చేసుకుంది.
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం నాటికి పదోరోజుకు చేరుకున్నాయి. ఈ ఉదయం బ్రహ్మోత్సవాల పూర్ణాహుతి, త్రిశూలస్నానం, వసంతోత్సవం జరగనున్నాయి.
Andhrapradesh: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శనానికి వేకువజామున నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది.
నంద్యాల: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు.
నంద్యాల: శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజైన గురువారం ఉదయం ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆది దంపతులు సాయంత్రం గజ వాహనంలో ఆశీనులై ప్రత్యేక పూజలందుకోనున్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో కన్నులపండువగా జరగుతున్నాయి. నాలుగవరోజు మయూరవాహనంలో స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం మయూరవాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
నంద్యాల: శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజైన ఆదివారం హంస వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు హంస వాహనంపై ఊరేగనున్నారు.