• Home » Srisailam

Srisailam

భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం..

భక్తులతో కిటకిటలాడిన శ్రీశైలం..

శ్రీశైలంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివారి దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

కల్వర్టును ఢీకొట్టిన వాహనం

కల్వర్టును ఢీకొట్టిన వాహనం

మహా శివరాత్రి సందర్భంగా కర్ణాటక నుంచి శ్రీశైలం బయలుదేరిన ఓ బృందం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

ఉచిత దర్శన మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న ఆ జిల్లా కలెక్టర్..

ఉచిత దర్శన మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న ఆ జిల్లా కలెక్టర్..

శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

టార్గెట్‌ 2029.. ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం..

కూటమి ఐక్యత పదిలంగా ఉండాలి. మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలి. అప్పుడే స్థిరమైన ప్రగతి సాధ్యం’... అని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ఇప్పుడే దృష్టి సారించారు..

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రిని పురస్కరించుకొని ఆర్టీసీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

శివరాత్రి నాటికి ఆలయాల్లో పటిష్ఠ చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

శివరాత్రి నాటికి ఆలయాల్లో పటిష్ఠ చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు

శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయంలో భక్తల రద్దీ దృష్ట్యా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎంను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు సభ్యులు ఆహ్వానించారు.

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

శ్రీశైలంలో భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపింది. శ్రీశైలం టోల్‌గేట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.30 లక్షల నగదు పట్టుబడింది.

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీగా నగదు పట్టివేత

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీగా నగదు పట్టివేత

శ్రీశైలం టోల్‌గేట్‌ వద్ద భారీగా నగదు పట్టుబడింది. టోల్‌గేట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా ఓ కారులో రూ.30 లక్షల నగదు లభ్యమైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి