Home » Sports
ప్రపంచ ఛాంపియన్ భారత జట్టుపై టీ20 సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి చారిత్రాత్మక విజయంతో ఊపుమీదున్న ఐర్లాండ్ క్రికెట్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మరికొద్ది రోజుల్లో వెళ్లనున్న వెస్టిండీస్ పర్యటన విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంది. జులైలో విండీస్తో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం పాక్ సెలెక్టర్లు జట్టు పేస్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశారు.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జర్నీ గ్రూప్ దశలోనే ముగిసింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో..
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోని విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు.
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ సోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. నైట్క్లబ్ వివాదం నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రిటైర్మెంట్ ప్రకటించాలని స్టోక్స్పై ఒత్తిడి తెచ్చిందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలపై స్టోక్స్ స్పందించాడు.
భారత్పై ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్ క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు కల్పించకపోవడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డిస్క్టే ఈ విషయంపై స్పందించాడు.
వెనెజువెలాలో ఇటీవల సంభవించిన భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తాజాగా అర్జెంటీనా ఫుట్బాలర్ లుకాస్ ట్రెజో కుటుంబం ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయింది. భవనం కూలిపోవడంతో భార్య, ఇద్దరు పిల్లలు శిథిలాల కిందే నలిగిపోయారు.
భారత క్రికెట్ జట్టుకు పసికూన ఐర్లాండ్ షాకిచ్చిన సంగతి తెలిసిందే. రెండు టీ20ల సిరీస్ను 2-0తో ఐర్లాండ్ క్లీన్స్వీప్ చేసింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీని ఆడించాల్సిందని వెల్లడించాడు.
ఐర్లాండ్పై రెండు టీ20ల్లో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్వదేశంలో ప్రపంచ ఛాంపియన్ టీమిండియాను 2-0తో ఐర్లాండ్ క్లీన్స్వీప్ చేసింది. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత షూటింగ్ దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత జస్పాల్ రాణా మృతి చెందిన కొద్ది రోజులకే ఆయన కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జస్పాల్ తల్లి శ్యామా దేవి అనారోగ్యంతో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.