• Home » Sports

Sports

షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అభిషేక్ శర్మ, గిల్.. ఏ జట్ల తరఫున ఆడనున్నారంటే?

షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో అభిషేక్ శర్మ, గిల్.. ఏ జట్ల తరఫున ఆడనున్నారంటే?

పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) ఆధ్వర్యంలో తొలిసారిగా జరగనున్న షేర్‌-ఇ-పంజాబ్‌ టీ20 లీగ్‌కు స్టార్‌ క్రికెటర్లు సిద్ధమయ్యారు. భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, యువ సంచలనం అభిషేక్‌ శర్మలను అధికారులు మార్కీ ప్లేయర్లుగా ప్రకటించారు.

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

శ్రీలంక ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్.. టీమిండియా ఘన విజయం

శ్రీలంక ఎలెవన్‌తో కొలంబో వేదికగా జరిగిన మూడు రోజుల వార్మప్ టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడో రోజు 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

బంగ్లాదేశ్‌ పర్యటనకు టీమిండియా.. కేంద్రం అనుమతి కోరనున్న బీసీసీఐ!

భారత క్రికెట్‌ జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

శ్రీలంకతో టెస్టు సిరీస్: సాయి సుదర్శన్‌కు గాయం.. రిప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్ ఖాన్?

శ్రీలంకతో టెస్టు సిరీస్: సాయి సుదర్శన్‌కు గాయం.. రిప్లేస్‌మెంట్‌గా సర్ఫరాజ్ ఖాన్?

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియాలో మరో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో సాయి సుదర్శన్ స్థానంలో మరో స్టార్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ఢిల్లీ క్యాపిటల్స్‌లో కీలక మార్పులు?.. కోచింగ్ బృందంలో గంగూలీ, యువరాజ్ సింగ్!

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత క్రికెట్ దిగ్గజాలు సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్ బెంగళూరులోని జస్ట్ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో కనిపించడంతో ఈ చర్చ మొదలైంది.

ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్

ఎవరినీ బలిపశువుగా చూపించడం సరికాదు.. ప్లేయర్ల గాయాలపై స్పందించిన లక్ష్మణ్

టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయపడటంపై వస్తోన్న విమర్శలకు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో సీఓఈపై విమర్శలు చేయడం సరికాదని స్పష్టం చేశాడు.

శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు శుభవార్త

శ్రీలంకతో సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు శుభవార్త

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఆరంభానికి ముందు భారత్ జట్టుకు గుడ్ న్యూస్‌. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అందుబాటులో ఉంటాడా? లేదా? ఆందోళ‌న అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే..

ప్రపంచకప్‌2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన!

ప్రపంచకప్‌2027లో రోహిత్ ఆడాల్సిందే.. అజింక్య రహానే కీలక సూచన!

గత కొన్ని నెలలుగా భారత్ ఆడిన ప్రతి వన్డే సిరీస్‌లోనూ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించే ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో మాజీ కెప్టెన్ అజింక్య రహానే స్పందిస్తూ.. రోహిత్ భవిష్యత్తుపై టీమిండియా మేనేజ్‌మెంట్ స్పష్టమైన ప్రకటన చేయాలని అభిప్రాయపడ్డాడు.

తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత

తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ నెగ్గిన భారత యువ షట్లర్ అస్మిత

భారత యువ షట్లర్ అస్మిత చాలిహా అద్భుత ప్రదర్శన చేసింది. కొరియా మాస్టర్స్‌ 300 టోర్నీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి హాన్‌ను చిత్తుగా ఓడించి.. టైటిల్ కైవసం చేసుకుంది.

జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!

జైస్వాల్‌ను మైదానం బయటకు పంపి.. కాపాడిన రహానే!

దేశవాళీలో అజింక్య రహానే ముంబై జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే దులీప్‌ ట్రోఫీలో వెస్ట్‌ జోన్‌ సారథి కూడా అతడే. నాలుగేళ్ల కిందట భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నిషేధం పడకుండా అజింక్య రహానే తీసుకున్న నిర్ణయమే కాపాడింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి