Home » Sports
ఒడిశాకు చెందిన 25 ఏళ్ల స్వస్తిక్ సామల్ ఐపీఎల్ లో ఆడాలని కలలు కంటున్నాడు. అంతేకాక ఐపీఎల్లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతీసారి అతడికి నిరాశే ఎదురైంది. కట్ చేస్తే.. తాజాగా విజయ్ హజారే టోర్నీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు.
యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఐదు టెస్టుల్లో ఇప్పటికే 3-0తో సిరీస్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్ హెడ్కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ను పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ ఎక్కువగా వినిపిస్తోన్నాయి. ఈ విషయంపై ఇంగ్లిష్ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ కీలక కామెంట్స్ చేశారు.
సెలబ్రిటీలను చూసేందుకు వారి అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ ప్రాంతంలోకి వస్తే.. ఎలాగైనా చూడాలనే ఆలోచనతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ బ్యాటర్ అభిమానులు.. ఏకంగా చెట్లు ఎక్కి.. తమ అభిమాన ప్లేయర్ ఆటను వీక్షించారు.
భారత యువ హిట్టర్ రింకూ సింగ్ వచ్చే ఏడాదిలో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఎంపికనై సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ హజారే టోర్నీ 2025-26లో తాజాగా శుభారంభం చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదరగొడుతున్నారు. వీరిద్దరూ వేరే వేరు జట్లకు ఆడుతున్నప్పటికీ.. తమ ఫామ్ని మాత్రం ఏమాత్రం కోల్పోలేదు. రోహిత్ సెంచరీ చేయగా.. విరాట్ హాఫ్ సెంచరీ చేసి క్రీజులో కొనసాగుతున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్కు నాయకత్వం వహిస్తున్న ఇషాన్ కిషన్.. 33 బంతుల్లో సెంచరీ చేశాడు. కాసేపటి క్రితమే బిహార్ తరఫున వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో శతకం బాదాడు. తాజాగా ఇషాన్ కిషన్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడుతున్నాయి. నిర్ణీత 50 ఓవర్లలో బిహార్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి ఏకంగా 574 పరుగులు చేసింది. ఇందులో ముగ్గురు సెంచరీలతో చెలరేగగా.. ఒకరు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచులో సిక్కిం 7 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. ముంబైకి 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వరుస హాఫ్ సెంచరీలతో మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ.. ముంబై తరఫున ఎలా ఆడతాడో చూడాలి.
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఈ పేరునే జపిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టాడు. 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. అంతటితో ఆగలేదు.. 84 బంతుల్లోనే 150 పరుగలు చేసి ఏబీడీ రికార్డును బ్రేక్ చేశాడు.
యాషెస్ సిరీస్ మ్యాచ్ల మధ్యలో విరామం సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు మద్యం మత్తులో తూగుతూ కనిపించిన వీడియోలు సంచలనం రేపాయి. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. ఈ విషయంపై మౌనం వీడారు. ఏది జరిగినా ఆటగాళ్ల వెనక నిలబడతానని స్పష్టం చేశారు.