Home » Sports
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బిహార్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెంచరీల సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. 36 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకుని పెవిలియన్ చేరాడు.
వచ్చే ఏడాది భారత్ తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీసులకు న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించింది. టీ20, వన్డే జట్లకు ఇద్దరు కెప్టెన్లను కివీస్ సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా కీలక ప్లేయర్లు ఈ సిరీసులకు దూరం అయ్యారు.
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు సన్నాహక మ్యాచులు ఆడుతుంది. శ్రీలంకతో టీ20 సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ ఫీల్డింగ్లో ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది.
ఇటీవలే టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించిన టీమిండియా జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్, గిల్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. గిల్పై వేటు పడింది. సూర్యను ఎందుకు తప్పించలేదనే వాదన మొదలైంది. దీనిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్లో ఢిల్లీ-ఆంధ్ర జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆంధ్ర జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
నేటి నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఢిల్లీ-ఆంధ్ర తలపడుతున్నాయి. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఆడుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రో-కో ఈ మ్యాచులకు ఎంత పారితోషికం తీసుకుంటారనే దానిపై చర్చ నడుస్తుంది.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీ తరఫున విరాట్ , ముంబై తరఫున రోహిత్ ఆడనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు ప్లేయర్లు ఆయా జట్లతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఈ ఇద్దరూ తమ జట్ల తరఫున తొలి రెండు మ్యాచ్లు ఆడనున్నారు.
విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 11.5 ఓవర్లలోనే ఆటను ముగించింది.
విశాఖ వేదికగా శ్రీలంక-భారత రెండో టీ20లో తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన లంక.. 20 ఓవర్లకు 128 పరుగులు చేసింది. భారత్కు 129 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2026 జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సీజన్కు సంబంధించి ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. టీమిండియా స్టార్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ను కెప్టెన్గా ప్రకటించారు.