Home » Sports
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్వెల్ ప్రకటించారు. ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్కు మ్యాక్స్వెల్ స్పష్టం చేశారు.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ ప్రశంసలు కురిపించారు. నిన్నటి మ్యాచ్లో సెంచరీ చేసినప్పటికీ.. కనీసం బ్యాట్ పైకి లేపలేదని గుర్తుచేశారు. తన వ్యక్తిగత రికార్డుల కన్నా.. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని భావించారని లీ పేర్కొన్నారు.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. పరుగుల వరద పారుతుంటే.. మరోవైపు దేశీవాలీ క్రికెట్లోనూ ఐపీఎల్ను మించిన పరుగు వర్షం కురుస్తోంది. మహారాష్ట్రకు చెందిన క్రికెటర్లు ఆడే పూణే ఒలింపియా టీ 20 లీగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా..
పారిస్ ఒలింపిక్స్(Paris Olympic Games) ట్రాక్ అండ్ ఫీల్డ్లో మంటలు రేపే అథ్లెట్లకు కాసుల వర్షం కురవనుంది. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన అథ్లెట్కు(Athletes) సుమారు 42 లక్షల (50 వేల డాలర్లు) ప్రైజ్మనీని(Prize money) ప్రకటిస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకొంది. మెగా ఈవెంట్లో ట్రాక్ అండ్ ఫీల్డ్కు సంబంధించిన 48 క్రీడాంశాల్లో..
ఐపీఎల్ 2024 సీజన్కు మంచి ఊపు వచ్చింది. ఏ మ్యాచ్ అయినా సరే కనీసం 180 నుంచి 200 పరుగులు కొడుతున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ధాటిగా ఆడారు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఢిల్లీ బౌలర్లను ఊతికారేస్తూ బ్యాటింగ్ పిచ్పై పరుగుల వరద పారించారు. రోహిత్ శర్మ(49), ఇషాన్ కిషన్(42), టిమ్ డేవిడ్ (45), రొమారియో షెపర్డ్(39) విధ్వంసకర బ్యాటింగ్తో పరుగుల దుమ్ములేపారు.
ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఆరంభం నుంచి ధాటిగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ 6 ఫోర్లు, 3 సిక్సులతో 27 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో అక్షర్ పటేల్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైసూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో సత్తా చాటిన హైదరాబాద్ బలమైన చెన్నైసూపర్ కింగ్స్పై ఘనవిజయం సాధించింది. మొదట బౌలర్లు చెన్నైసూపర్ కింగ్స్ను 165 పరుగులకే కట్టడి చేశారు.
గత ఏడాది డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్(IPL) వేలంలో ఛత్తీ్సగఢ్ క్రికెటర్ శశాంక్ సింగ్ను(Shashank Singh) పంజాబ్ కింగ్స్(Punjab Kings) కొనుగోలు చేసిన సందర్భంలో పెద్ద గందరగోళం ఏర్పడింది. శశాంక్ పేరుతో ఇద్దరు వేలంలో నిలిచారు. శశాంక్ను పీబీకేఎస్ సొంతం చేసుకున్నట్టు ఆక్షనీర్ మల్లికా ..