• Home » Sports

Sports

క్రికెట్‌లో ప్రమాదం.. ఐసీయూలో చేరిన అంపైర్

క్రికెట్‌లో ప్రమాదం.. ఐసీయూలో చేరిన అంపైర్

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యంలో నిలిచింది. ఇది ఇలా ఉంటే.. మూడో రోజు ఆటలో మహమ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాల మధ్య ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

గాలే టెస్టులో భారత్ ఓడిపోవచ్చు.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

గాలే టెస్టులో భారత్ ఓడిపోవచ్చు.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ఠమైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపు కోసం మాజీ క్రికెటర్ అకాశ్ చోప్రా పలు సూచనలు చేశాడు.

 భారత్ బౌలర్లను చిత్తు చేసిన సోనల్.. ఈ లంక స్టార్ ఎవరో తెలుసా?

భారత్ బౌలర్లను చిత్తు చేసిన సోనల్.. ఈ లంక స్టార్ ఎవరో తెలుసా?

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆటగాడు సోనల్ దినూష సంచలన ప్రదర్శన చేశాడు. కెరీర్‌లో తొలి టెస్టు సెంచరీని భారత జట్టుపైనే సాధించి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

హాకీ ప్రపంచ కప్: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి

హాకీ వరల్డ్‌ కప్‌ 2026లో భారత జట్టుకు షాక్ తగిలింది. సోమవారం పూల్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 2-4తో ఓటమి పాలైంది.

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. పీవీ సింధు శుభారంభం

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. పీవీ సింధు శుభారంభం

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్ పీవీ సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ రౌండ్‌ ఆఫ్‌ 64లో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోబెల్‌పై సింధు 21-7, 21-11 తేడాతో సునాయస విజయం సాధించింది.

ఫొటోల కోసమే పిలిచారా?.. ఓ స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్

ఫొటోల కోసమే పిలిచారా?.. ఓ స్కూల్ యాజమాన్యంపై కపిల్ దేవ్ ఫైర్

భారత మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ ఓ పాఠశాల యాజమాన్యంపై తీవ్ర వ్యక్తం చేశాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కపిల్ దేవ్.. కార్యక్రమం నిర్వహించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

టెస్టు సిరీస్: తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆలౌట్.. భారత్‌కు భారీ ఆధిక్యం

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్ నోనాల్ దినుశా(100) సెంచరీ బాదాడు. వికెట్ కీపర్, బ్యాటర్ నిరోషాన్ డిక్వెల్లా(80) రాణించాడు. వీరిద్దరూ మినహా ఇతర బ్యాటర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా

టెస్టుల్లో అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన రవీంద్ర జడేజా

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో 350 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

ఆస్ట్రేలియాకు మరో షాక్.. 44వేల డాలర్ల ఫైన్‌తో పాటు పాయింట్ల కోత!

ఆస్ట్రేలియాకు మరో షాక్.. 44వేల డాలర్ల ఫైన్‌తో పాటు పాయింట్ల కోత!

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియాను ఇప్పుడు ఓవర్ రేట్ ఉచ్చు వెంటాడుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడిన ఆసీస్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి