• Home » Sports

Sports

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

జులన్‌ గోస్వామి రికార్డును సమం చేసిన దీప్తి శర్మ

భారత్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. అంతేకాక టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి రికార్డును దీప్తి శర్మ సమం చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్..  వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్‌కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

ఫిఫా ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టును పసికూన డీఆర్‌ కాంగో 1-1 గోల్స్‌తో నిలువరించింది.

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

భారీ విజయం వేళ భారత్‌కు షాక్.. స్టార్ స్పిన్నర్‌కు గాయం!

మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

డబుల్ సెంచరీ మిస్ కావడంపై  గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

డబుల్ సెంచరీ మిస్ కావడంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు దుమ్మురేపింది. లఖ్‌నవూ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 154 పరుగులతో సత్తా చాటాడు.

రెండో వన్డే: అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్

రెండో వన్డే: అఫ్గాన్‌పై ఘన విజయం.. భారత్‌దే సిరీస్

లఖ్‌నవూ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది.

T20 WC: స్మృతి, షఫాలీ హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే?

T20 WC: స్మృతి, షఫాలీ హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ టార్గెట్ ఎంతంటే?

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.

శ్రీలంక ప్లేయర్‌తో వివాదం.. వైభవ్‌కు బీసీసీఐ షాక్!

శ్రీలంక ప్లేయర్‌తో వివాదం.. వైభవ్‌కు బీసీసీఐ షాక్!

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. లంక ప్లేయర్‌ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

టీజీ టీ20 లీగ్.. విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసులు

టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్‌కు బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.

మహిళల టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్

మహిళల టీ20 ప్రపంచ కప్: టాస్ నెగ్గిన నెదర్లాండ్స్

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి