Home » Sports
భారత్ మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించారు. అంతేకాక టీమిండియా మాజీ పేసర్ జులన్ గోస్వామి రికార్డును దీప్తి శర్మ సమం చేసింది. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ అందుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.
ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టును పసికూన డీఆర్ కాంగో 1-1 గోల్స్తో నిలువరించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోయింది. నిన్న నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ 95 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. విజయానందంలో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
అఫ్గానిస్థాన్తో జరిగిన రెండో వన్డేలో భారత్ జట్టు దుమ్మురేపింది. లఖ్నవూ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్లో 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 154 పరుగులతో సత్తా చాటాడు.
లఖ్నవూ వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్.. 44.3 ఓవర్లలో 232/9 స్కోరుకు పరిమితమైంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీసీసీఐ చర్యలు తీసుకుంది. లంక ప్లేయర్ను తోసేసిన వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించింది.
టీజీ టీ20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ఈ లీగ్కు బీసీసీఐ అనుమతులు లేవని పేర్కొంటూ అతడికి టీసీఏ లీగల్ నోటీసులు జారీ చేసింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్ జట్టుతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన నెదర్లాండ్స్.. ఫీల్డింగ్ ఎంచుకుంది.