Home » Sports
సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఓటమిని చవిచూసింది. ఆ టోర్నీ ఆసాంతం ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా అజేయంగా నిలిచిన భారత్.. ఫైనల్లో బలమైన ఆసీస్ను ఎదుర్కోలేకపోయింది. ఫలితం.. కంగూరులకే ప్రపంచ కప్ దక్కింది.
సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ బెంగాల్కు చెందిన ఓ స్పిన్నర్ను రంగంలోకి దింపింది. రెండు చేతులతో బౌలింగ్ వేయడం అతడి ప్రత్యేకత. ప్రొటీస్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ స్పిన్నర్తో నెట్స్లో బౌలింగ్ వేపిస్తున్నారు.
వాషింగ్టన్ సుందర్ను మూడో స్థానంలో ఆడించడంపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఆ స్థానంలో సుందర్ సరిపోతాడని తాను అనుకోవట్లేదని వెల్లడించాడు.
సౌతాఫ్రికాపై టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో పిచ్, కోచ్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా గంభీర్కు మద్దతుగా నిలిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. దేశవాళీల్లో ఆడకపోతే ఇలాంటి పిచ్లపై ఆడలేరని విమర్శలు గుప్పించాడు.
వాషింగ్టన్ సుందర్ను మూడో స్థానంలో ఆడించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని వల్ల అతడి బౌలింగ్ కెరీర్ నాశనం అవుతుందని అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికా సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి.
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ కు బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అతడు ప్రవర్తించిన తీరుకు ఐసీసీ అతడి ఫీజులో కోత విధించింది.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు.
వెస్టిండీస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. రేపు రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది.