Home » Sports
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 489 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 288 పరుగుల వెనుకంజలో ఉంది.
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు 6 వికెట్లు తీసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ లోనే మిగిలిన వికెట్లు తీస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సెనురాన్ ముత్తుసామి సౌతాఫ్రికా జట్టుకు గోడలా నిలబడ్డాడు
సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ హీరో తిలక్ వర్మను నాలుగో స్థానంలో ఆడించాలని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.
సొంతగడ్డపై టీమిండియా వరుస పరాభవాలు చవి చూస్తుంది. న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్.. కోల్కతాలో సౌతాఫ్రికాతో తొలి టెస్టులో ఓటమి.. ఇప్పుడు రెండో టెస్టులో కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కెప్టెన్ రికార్డుల గురించి నెట్టింట చర్చ మొదలైంది.
భారత్ మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన తండ్రి గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు కాబోయే భర్త పలాశ్ కూడా ఆస్పత్రిలో చేరాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 ప్రారంభానికి ముందు మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దేశవాళీ టోర్నీ కోసం తమ జట్టు కెప్టెన్గా ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షాను నియమించింది.
మోహ్సిన్ నఖ్వీ.. ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా నిలిచిన తరువాత బాగా వైరల్ అయిన పేరు. ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న నఖ్వీ.. భారత్ కు ట్రోఫీ ఇవ్వలేదు. తాజాగా పాకిస్థాన్-ఏ జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో విజేతగా నిలవడంతో నఖ్వీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఆసియాకప్ 2025 ఫైనల్ లో ఘోరంగా ఓడిన పాకిస్థాన్ జట్టుకు వారి దేశానికి చెందిన పాక్-ఏ జట్టు తాజాగా ఓ ఊరటను ఇచ్చింది. ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ విన్నర్ గా పాకిస్థాన్ ఏ జట్టు నిలిచింది.
ఐర్లాండ్ తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో 217 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
యాషెస్ 2025 సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వచ్చిందట. రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో ఈ నష్టం వాటిల్లింది.