Home » Sports
బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా ఏ కేటగిరీకి చేరాడు. దీంతో ఏడాదికి రూ.2 కోట్లు కోల్పోతున్నాడు.
మహిళల జట్టు వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
కాబూల్లోని ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడుల్లో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ప్లేయర్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాక్కి వెళ్లినా పెషావర్కు మాత్రం వెళ్లొద్దని సూచించింది.
విదేశీ లీగ్ ‘ది హండ్రెడ్’ వేలంలో పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సన్రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ ఈ విషయంపై స్పందించారు.
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తాజాగా రోహిత్ శర్మ నెట్స్లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్దనే పంచుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన సంజు.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు.
కాబూల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 400 మంది మృతి చెందగా.. 250 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్ యువ స్పిన్నర్ మొహమ్మద్ ఘజన్ఫర్ పాక్ చర్యను తప్పుబట్టాడు.
పాకిస్థాన్ స్టార్ పేసర్ అసద్ అక్తర్ వేసిన ఓ ఓవర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాక్ పేసర్ అసద్ అక్తర్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద నో బాల్ వేశాడు! దీంతో అతడు స్పాట్ ఫిక్సింగ్కు ఏమైనా పాల్పడ్డాడా? అంటూ సోషల్ మీడియాలో అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
టీ20 ప్రపంచకప్ 2026 విజేత జట్టులో సభ్యుడైన హైదరాబాద్ స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడు. వరల్డ్ కప్ 2026 విజయానంతరం హైదరాబాద్ చేరుకున్న తిలక్ వర్మ.. సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశాడు.