Home » Sports
రెండో టెస్ట్లో ఇంగ్లండ్ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.
అమెరికా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఇరాన్ ఫుట్బాల్ జట్టు హెడ్ కోచ్ అమీర్ ఘలానెయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిఫా టోర్నీలో పాల్గొంటున్న తమ జట్టుపై అమెరికా ప్రభుత్వం కఠినమైన ప్రయాణ ఆంక్షలు, వీసా నిరాకరణలతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
జులై 1 నుంచి భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఇప్పటికే టీ20 జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా భారత వన్డే జట్టును ప్రకటించింది.
ఫిఫా ప్రపంచ కప్లో జపాన్ మరోసారి తన దూకుడును కొనసాగించింది. గ్రూఫ్-ఎఫ్లో భాగంగా ట్యూనీషియాతో జరిగిన కీలక పోరులో జపాన్ 4-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్కు మరింత చేరువైంది.
మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్కు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది.
వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో రోహిత్ శర్మ భవితవ్యంపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా ఫైనల్ పోరులో శ్రీలంక-ఎ, భారత్-ఎ జట్లు తలపడుతున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. రివేంజ్ మోడ్లో ఇన్నింగ్స్ ఆడాడు.
ఫిఫా ప్రపంచ కప్ 2026 అధికారిక మ్యాచ్ బంతి ‘ట్రియొండా’ ఇప్పుడు అంతరిక్షంలో సందడి చేస్తోంది. అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు ఈ బంతిపై ప్రయోగాలు నిర్వహించారు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా నేడు భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టీ నెలకొంది.
ముక్కోణపు సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన శ్రీలంక.. ఫీల్డింగ్ ఎంచుకుంది.