Home » Sports
భారత్తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఐసీసీ షెడ్యూల్కు అనుగుణంగా తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు.
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
టీ20 ప్రపంచ కప్-2026 కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అలానే ఇటీవల టీమిండియా ఓపెనింగ్ స్థానంలో పలు కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓపెనర్లుగా ఎవరు వస్తారనే సందేహం క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతోంది.
టీ20 ప్రపంచకప్-2026లో భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ తొలిసారి స్పందించింది.
అండర్-19 వన్డే ప్రపంచ కప్-2026లో ఫైనల్కు యువ భారత్ దూసుకెళ్లింది. అఫ్గానిస్థాన్తో జరిగిన సెమీ ఫైనల్-2లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అఫ్గాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ టార్గెట్ని భారత్ 41.1 ఓవర్లలోనే ఛేదించింది.
టీ20 ప్రపంచ కప్-2026 కోసం ఇవాళ(బుధవారం) నవీ ముంబై వేదికగా వార్మప్ మ్యాచ్లో భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్.. 240 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత యువ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్తో మెరిశాడు. అండర్-19 ప్రపంచకప్-2026 సెమీ ఫైనల్లో భాగంగా అఫ్గానిస్థాన్పై.. ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు దంచికొట్టాడు. కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా తన జోరు కొనసాగించాడు.
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ వివాదం వేళ ఆ దేశ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వివాదాన్ని మొదలు పెట్టిందే బీసీసీఐ అని ఆరోపించాడు.
పొట్టి ప్రపంచ కప్ 2026 ముంగిట ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను వెల్లడించింది. తన విధ్వంసకర బ్యాటింగ్తో గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
టీ20 ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.