• Home » Sports news

Sports news

Brian Bennett World Record: ఆరు బంతుల్లో 6 ఫోర్లు.. 21 ఏళ్ల బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డ్

Brian Bennett World Record: ఆరు బంతుల్లో 6 ఫోర్లు.. 21 ఏళ్ల బ్యాట్స్‌మన్ ప్రపంచ రికార్డ్

జింబాబ్వే యువ ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ తన ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ 21 ఏళ్ల ఆటగాడు 72 గంటల్లోనే రెండు ప్రపంచ రికార్డులు సృష్టించి అరుదైన ఘనతను సాధించాడు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Tilak Varma: హైదరాబాద్ టూ గ్లోబల్ వరకు.. తిలక్ వర్మ జైత్ర యాత్ర

Tilak Varma: హైదరాబాద్ టూ గ్లోబల్ వరకు.. తిలక్ వర్మ జైత్ర యాత్ర

హైదరాబాద్‌కు చెందిన 22 ఏళ్ల తిలక్ వర్మ పేరు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై తిలక్ చేసిన 69 పరుగులు, భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే తిలక్ గతంలో ఆడిన టోర్నీలు ఏంటి, అతని ఫ్యామిలీ గురించి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

BREAKING: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

BREAKING: ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

No Trophy Celebration Pics: ట్రోఫీ లేకున్నా భారత జట్టు వినూత్న సెలబ్రేషన్స్.. పిక్స్ నెట్టింట వైరల్

No Trophy Celebration Pics: ట్రోఫీ లేకున్నా భారత జట్టు వినూత్న సెలబ్రేషన్స్.. పిక్స్ నెట్టింట వైరల్

ఆసియా కప్ 2025లో భారత క్రికెట్ జట్టు అద్భుత విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని అందుకున్న భారత జట్టు ట్రోఫీ లేకపోయినా తమ ఆనందాన్ని వినూత్నంగా వ్యక్తం చేసింది. ఆ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Suryakumar Yadav: పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలను ఎలా ఎదుర్కొన్నారు.. సూర్యకుమార్ యాదవ్ సమాధానం

Suryakumar Yadav: పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలను ఎలా ఎదుర్కొన్నారు.. సూర్యకుమార్ యాదవ్ సమాధానం

ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌ ఉత్కంఠభరితంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు.. భారత ఆటగాళ్లను రెచ్చగొట్టేందుకు పలు మార్లు ప్రయత్నించారు. అయితే వాటిని ఎలా ఎదుర్కొన్నారని ఓ మీడియా ప్రశ్నించగా సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో బదులిచ్చారు.

India vs Pakistan Match Live Updates: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

India vs Pakistan Match Live Updates: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్

ICC Champions Trophy 2025 IND vs Pak: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసింది. 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే పాకిస్తాన్ ఆలౌట్ అయింది. 49.4 ఓవర్లకు పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. 242 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బ్యాటింగ్ చేయబోతుంది.

IND vs NZ Match Live Updates: చివరి వరకు ఉత్కంఠ.. ఎట్టకేలకు గెలుపు.. ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత్

IND vs NZ Match Live Updates: చివరి వరకు ఉత్కంఠ.. ఎట్టకేలకు గెలుపు.. ఛాంపియన్స్ ట్రోపీ గెలిచిన భారత్

IND vs NZ Final Match: ఛాంపియన్స్ ట్రోపీ ఫైనల్స్ మ్యాచ్‌లో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. 23.2 ఓవర్లకే కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. నాలుగు వికెట్లు స్పిన్నర్లకే పడ్డాయి. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసుకున్నారు. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ ప్రతీ అప్‌డేట్.. ఆంధ్రజ్యోతి మీకోసం అందిస్తోంది.. అస్సలు మిస్ అవ్వకండి..

Asia Cup 2025 Final: భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ జరగుతుందంటే..

Asia Cup 2025 Final: భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ జరగుతుందంటే..

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌ సమయం రానే వచ్చేసింది. ఈసారి ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొదటిసారిగా ఈ రెండు జట్లు ఫైనల్‌ చేరుకోవడం విశేషం. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Kuldeep Yadav Asia Cup 2025: ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

Kuldeep Yadav Asia Cup 2025: ఆసియా కప్ 2025లో చరిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్..వికెట్ల వేటలో రికార్డ్

ఆసియా కప్ సూపర్ ఫోర్ స్టేజ్‌లో భారత స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి సత్తా చాటాడు. కీలక మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డ్ సృష్టించాడు.

Shreyas Iyer: ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్‌కు 6 నెలల విరామం

Shreyas Iyer: ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. రెడ్ బాల్ క్రికెట్‌కు 6 నెలల విరామం

శ్రేయాస్ అయ్యర్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌కు భారత ఏ జట్టు కెప్టెన్‌గా బీసీసీఐ గురువారం నియమించింది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 30 నుంచి కాన్పూర్లో జరుగనున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి