Home » Sports news
యువ ఆటగాళ్లకు కొత్త విషయాలు చెప్పడంలో కింగ్ ఎప్పుడూ ముందుంటాడనే విషయం తెలిసిందే. అయితే ఓవర్ల మధ్యలో గిల్ తన ఫీల్డింగ్ పొజిషన్కు వెళ్తుండగా కోహ్లీ ఆపాడు. గిల్ చేయి పట్టుకుని లాగి మరీ కోహ్లీ చర్చ పెట్టాడు.
క్రికెట్లో ఐసీసీ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంటుంది. తాజాగా వైడ్ బాల్ నియమంలో ఓ కీలక మార్పు తీసుకొచ్చింది. దీని ప్రకారం లెగ్ సైడ్ వైపు వెళ్లే ప్రతి బంతి ఇప్పుడు వైడ్గా కౌంట్ అవ్వదు.
వరుసగా రెండు మ్యాచుల్లోనూ డకౌట్ కావడంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఇక విరాట్ రిటైర్మెంట్కు వేళైందా? అనే సందేహాలూ అభిమానుల్లో వస్తున్నాయి.
టాలీవుడ్ టాప్ యాక్టర్ జగపతి బాబు హోస్ట్గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే ఓటీటీ టాక్షోలో కీర్తి సురేష్ పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫేవరేట్ క్రికెటర్ గురించి కీర్తిని హోస్ట్ జగపతి బాబు ప్రశ్నించగా.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన ఫేవరేట్ క్రికెటర్ అని తెలిపింది.
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్ లో ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తాజాగా ఐపీఎల్ 2026లో కేన్ కోచ్గా తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమయ్యాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది.
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను అఫ్గాన్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆ విజయం రషీద్ కీలకపాత్ర పోషించాడు.
ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో దెబ్బతిన్న భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్కు ముందు ఆ జట్టు క్రికెటర్లు భారత్, పాక్ కరచాలన వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. భారత్ ప్లేయర్లను ఎక్కిరించినట్లుగా ఓ వీడియోను చేశారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది.