Home » Sports news
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్ను అఫ్గాన్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఆ విజయం రషీద్ కీలకపాత్ర పోషించాడు.
ఆ తర్వాత సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో దెబ్బతిన్న భారత్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్కు ముందు ఆ జట్టు క్రికెటర్లు భారత్, పాక్ కరచాలన వివాదాన్ని కవ్వింపులకు వాడుకున్నారు. భారత్ ప్లేయర్లను ఎక్కిరించినట్లుగా ఓ వీడియోను చేశారు.
ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో శ్రీలంక, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ మ్యాచ్ ఫలితం టీమిండియాకు లాభాన్ని చేకూర్చింది.
ఆస్ట్రేలియాలో జరిగే వన్డే, టీ20 సిరీస్ లను గెలవాలని భారత్ పట్టుదలతో ఉంది. కీలకమైన ఈ టీ20 సిరీస్కు టీమిండియా సన్నద్ధమవుతున్న సమయంలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
సైఫ్ అలీ ఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ నిర్వహించిన పాడ్కాస్ట్లో కరీనా కపూర్ పాల్గొంది. ఈ క్రమంలో తన కుమారుడు తైమూర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. తైమూర్కు నటనపై ఏ మాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది.
నిత్యం ఏదొక వివాదానికి కేంద్రంగా ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఈసారి క్రికెటర్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలతో బజారున పడింది.
కెప్టెన్గా తొలి టెస్టు సిరీస్ సాధించిన శుభ్మన్ గిల్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. బీసీసీఐ కార్యదర్శి రాజీవ్ శుక్లా చేతులమీదుగా విన్నింగ్ ట్రోఫీ అందుకున్న గిల్..
సొంతగడ్డపై వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఆసియాకప్ 2025 టోర్నమెంట్ లో ఇండియా, పాకిస్థాన్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం మలేషియాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్ ప్లేయర్లు, పాక్ ప్లేయర్లకు హైఫైవ్ ఇచ్చారు.