Home » Sports news
ఐపీఎల్-2024 సీజన్ జోరుగా సాగుతున్న తరుణంలో.. ఈసారి ఏ జట్టు ఛాంపియన్గా నిలుస్తుందనే చర్చలు క్రీడా వర్గాల్లో సాగుతున్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పాటు ఇతర జట్లు కూడా దూకుడుగా రాణిస్తున్నాయి కాబట్టి.. ఏ జట్టు టైటిల్ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్వెల్ ప్రకటించారు. ఈ సీజన్లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్కు మ్యాక్స్వెల్ స్పష్టం చేశారు.
ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో కోల్కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో గెలుపు అంచనాలను ఇక్కడ చుద్దాం.
మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో సాధారణ జనం..సెలెబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. అతని సోదరుడు కృనాల్ పాండ్యా(Krunal Pandya) కూడా మోస పోయారు.
పారిస్ ఒలింపిక్స్(Paris Olympic Games) ట్రాక్ అండ్ ఫీల్డ్లో మంటలు రేపే అథ్లెట్లకు కాసుల వర్షం కురవనుంది. ఈ క్రీడల్లో స్వర్ణం సాధించిన అథ్లెట్కు(Athletes) సుమారు 42 లక్షల (50 వేల డాలర్లు) ప్రైజ్మనీని(Prize money) ప్రకటిస్తూ వరల్డ్ అథ్లెటిక్స్ (డబ్ల్యూఏ) సంచలన నిర్ణయం తీసుకొంది. మెగా ఈవెంట్లో ట్రాక్ అండ్ ఫీల్డ్కు సంబంధించిన 48 క్రీడాంశాల్లో..
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ఇటీవలనే గెలుపు బాట పట్టింది. ఆరంభంలో హ్యాట్రిక్ ఓటములతో డీలా పడిన ముంబై నాలుగో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయంతో ఫామ్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఐదో మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఇక వరుసగా విజయాలు సాధించి ప్లేఆఫ్స్కు దూసుకెళ్లాలని భావిస్తోంది.
మన విశాఖ కుర్రాడు చెలరేగాడు. పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కష్టాల్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆదుకున్నాడు. ఇతర బ్యాటర్ల వైఫల్యం కారాణంగా స్వల్ప స్కోర్కే పరిమితం కావాల్సిన హైదరాబాద్ను తన దూకుడైన ఆటతో ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 20 ఏళ్ల కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి గట్టెక్కించాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 11 బంతుల్లో అభిషేక్ శర్మ 16 పరుగులు చేశాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రీఎంట్రీలో సత్తా చాటుతున్నాడు. 2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ 15 నెలలపాటు క్రికెట్కు దూరంగా ఉన్నాడు. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2024 ద్వారానే రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా, వికెట్ కీపర్గా, బ్యాటర్గా సత్తా చాటుతున్నాడు.
చెన్నైసూపర్ కింగ్స్ సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో ఆల్టైమ్ రికార్డు నెలకొల్పాడు. సోమవారం కోల్కతానైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోని ఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. 3 బంతుల్లో ఒక పరుగు చేసి అజేయంగా నిలిచాడు.