Home » Sports news
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
క్రికెట్ అభిమానులకు పృథ్వీ షా పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఈసారి అతను వార్తల్లోకి వచ్చిన తీరు మాత్రం వేరు. అది కూడా ఆట కోసం కాదు. ఒక లీగల్ కేసు కారణంగా రూ.100 జరిమానా పడింది. అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం.
చెస్ ప్రపంచంలో 16 ఏళ్ల యువ అమెరికన్ అభిమన్యు మిశ్రా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ను క్లాసికల్ చెస్ గేమ్లో ఓడించి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025, నేడు అబుదాబి షేక్ జాయిద్ స్టేడియంలో మొదలవుతుంది. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువ, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
క్రికెట్ లవర్స్కి మళ్లీ పండుగ లాంటి సీజన్ వచ్చేసింది. ఎందుకంటే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాబోతుంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠగా కొనసాగనుంది.
యూఎస్ ఓపెన్ 2025 మెన్స్ సింగిల్స్ ఫైనల్లో యువ స్పానిష్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మరోసారి తన అద్భుత ప్రతిభను నిరూపించుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ జన్నిక్ సిన్నర్పై 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో గెలిచి తన రెండో యూఎస్ ఓపెన్ టైటిల్ను దక్కించుకున్నాడు.
డిఫెండింగ్ చాంప్ అరియానా సబలెంక యూఎస్ ఓపెన్ టైటిల్ను నిలబెట్టుకొంది. ఈ క్రమంలో సెరెనా విలియమ్స్ (2012-14) తర్వాత ఇక్కడ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
జాకబ్ బెథల్ (110), జో రూట్ (100) శతకాలతోపాటు జోఫ్రా ఆర్చర్ (4/18) విజృంభించడంతో.. ఆఖరి, మూడో వన్డేలో ఇంగ్లండ్ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
ఆసియా కప్ టోర్నీకి టీమిండియా సన్నాహకాలు ఊపందుకున్నాయి. మంగళవారం నుంచి ఈ టీ20 టోర్నమెంట్ ప్రారంభం కానుంది. బుధవారంనాడు గ్రూప్ ఎ లో తొలి మ్యాచ్ను యూఏఈతో ఆడడం ద్వారా భారత జట్టు...