Home » Sports news
యూఎస్ ఓపెన్ 2025 టెన్నిస్ టోర్నీలో రష్యన్ స్టార్ డేనియల్ మెద్వెదేవ్ చేసిన ప్రవర్తన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అంపైర్తో వాదన, ఫోటోగ్రాఫర్పై అరుపులు, చివరికి రాకెట్ను నేలకేసి పగలగొట్టడం వంటి కారణాలతో అతనికి రూ.37 లక్షల ఫైన్ పడింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు బిడ్ వేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గుర్తుండిపోయే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన ఐపీఎల్ ప్రయాణానికి గుడ్బై చెప్పేశాడు. ధోని కంటే ఎక్కువ మనీ తీసుకుంటున్న అశ్విన్ ఎందుకు అలా చెప్పాడు, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో ఆదివారం జరిగిన కోచ్చి బ్లూ టైగర్స్ vs ఆరీస్ కొల్లం సైలర్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. ఎందుకంటే చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో సంజు సామ్సన్ హీరోగా నిలిచాడు. అసలు ఈ మ్యాచులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
టీమ్ ఇండియాకు స్పాన్సర్షిప్ ఇవ్వడం అంటే ఆయా కంపెనీలు బాగా పేరు సంపాదించుకుంటాయని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం డ్రీమ్11 త్వరలో టీమ్ ఇండియాకు స్పాన్సర్ చేయడం ఆపేయనుంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ఎందుకంటే భారత క్రికెట్లో అగ్రెసివ్ లీడర్గా, స్ట్రాటజిస్ట్గా పేరు తెచ్చుకున్న దాదా, ఇప్పుడు కోచ్గా మారబోతున్నాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ప్రపంచ క్రికెట్లో కొత్తగా 2027 వన్డే ప్రపంచకప్ సంయుక్త ఆతిథ్యంతో ముందుకొస్తోంది. ఎప్పడు లేని విధంగా ఈసారి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా 3 అఫ్రికన్ దేశాలు ఈ మెగా టోర్నీకి వేదికగా మారనున్నాయి. చరిత్రలో తొలిసారి, క్రికెట్ సంబురం ఈ దేశాల గడ్డమీద జరగనుంది.