Home » Sports news
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసిన కేసుకు సంబంధించి టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్...
ఆసియాక్పలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా ఇక ఫైనల్పై దృష్టి సారించింది. సూపర్-4లో భాగంగా బుధవారం తమ రెండో మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది.
ఇండియా vs పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య పోటీ ఏదైనా ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్ మ్యాచ్లలో కూడా అదే తీరు కనిపించగా, తాజాగా సాఫ్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో కూడా అలాగే జరిగింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
భారత్, పాకిస్తాన్ మధ్య నిన్న జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్లో ఓ వాగ్వాదం చోటుచేసుకుంది. భారత ఓపెనర్లను కవ్వించే ప్రయత్నం చేయగా, అది కాస్తా పాకిస్తాన్ జట్టుకు రివర్స్ అయ్యింది. చివరకు చిత్తు చిత్తుగా ఓడింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ మరోసారి తన ఆటతీరుతో చరిత్ర సృష్టించాడు. సెప్టెంబర్ 21న దుబాయ్లో పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ హైఓల్టేజ్ మ్యాచ్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన తొలి బంతికే అభిషేక్ భారీ సిక్సర్ కొట్టి వావ్ అనిపించాడు. దీంతో తన ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశ ఉత్కంఠభరితంగా మారింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ నేడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లైవ్ ఎక్కడ వస్తుంది,ఎలా చూడాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో పతకం లేకుండానే భారత్ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు.
ఆసియా కప్ క్వాలిఫయర్స్లో హాంకాంగ్పై శ్రీలంక విజయం సాధించి టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లు యుఏఈ, నేపాల్, ఒమాన్, మలేసియా డూ ఆర్ డై దశకు చేరాయి.
భారత క్రికెట్లో ప్రసిద్ధి చెందిన దులీప్ ట్రోఫీ ఈసారి సెంట్రల్ జోన్కి దక్కింది. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ టైటిల్ను సెంట్రల్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విజేతగా నిలిచింది.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారత్కు చెందిన జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. 57 కిలోల విభాగంలో పోలాండ్కు చెందిన జూలియా స్జెరెమెటాపై విజయం సాధించింది.