Home » Sports news
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో పతకం లేకుండానే భారత్ కథ ముగిసింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా అంచనాలను అందుకోలేక తీవ్రంగా నిరాశపరిచాడు.
ఆసియా కప్ క్వాలిఫయర్స్లో హాంకాంగ్పై శ్రీలంక విజయం సాధించి టోర్నీలో ఉత్కంఠను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో నాలుగు జట్లు యుఏఈ, నేపాల్, ఒమాన్, మలేసియా డూ ఆర్ డై దశకు చేరాయి.
భారత క్రికెట్లో ప్రసిద్ధి చెందిన దులీప్ ట్రోఫీ ఈసారి సెంట్రల్ జోన్కి దక్కింది. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ టైటిల్ను సెంట్రల్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విజేతగా నిలిచింది.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారత్కు చెందిన జైస్మిన్ లాంబోరియా స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. 57 కిలోల విభాగంలో పోలాండ్కు చెందిన జూలియా స్జెరెమెటాపై విజయం సాధించింది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
క్రికెట్ అభిమానులకు పృథ్వీ షా పరిచయం అక్కర్లేని పేరు. కానీ ఈసారి అతను వార్తల్లోకి వచ్చిన తీరు మాత్రం వేరు. అది కూడా ఆట కోసం కాదు. ఒక లీగల్ కేసు కారణంగా రూ.100 జరిమానా పడింది. అసలేం జరిగిందో ఇక్కడ చూద్దాం.
చెస్ ప్రపంచంలో 16 ఏళ్ల యువ అమెరికన్ అభిమన్యు మిశ్రా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాడు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ డి. గుకేశ్ను క్లాసికల్ చెస్ గేమ్లో ఓడించి వార్తల్లో నిలిచాడు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025, నేడు అబుదాబి షేక్ జాయిద్ స్టేడియంలో మొదలవుతుంది. గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే ఛాన్స్ ఎక్కువ, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
క్రికెట్ లవర్స్కి మళ్లీ పండుగ లాంటి సీజన్ వచ్చేసింది. ఎందుకంటే ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి మొదలు కాబోతుంది. ఈసారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరుగుతుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠగా కొనసాగనుంది.