Home » South Central Railway
ఒడిశా రైలు ప్రమాదంపై (Odisha Train Accident) భారత దిగ్గజాలు స్పందించారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ (జూన్ 3, మధ్యాహ్నం 01:45) 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది. అయితే.. ఇలాంటి రైలు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సాయపడే కవచ్ టెక్నాలజీ.. కోరమాండల్ ఎక్స్ప్రెస్ రూట్లో అందుబాటులో లేదని రైల్వే శాఖ వెల్లడించడం గమనార్హం.
ఒడిశా కొరమండల్ రైలు ప్రమాదంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ తెలిపారు.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-దనపూర్ మార్గంలో ప్రత్యేక రైళ్లు ..
రైళ్లపై రాళ్ల దాడి ఘటనలు ఆర్ పి ఎఫ్ చట్టం ప్రకారం శిక్షార్హమైనవి. ఇలాంటి ఘటనలకు పాల్పడే నేరస్థులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే 5 సంవత్సరాల వరకు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ టికెట్ బుకింగ్(Online ticket booking) పద్ధతిని రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్(Railway Catering Tourism Corporation) మరింత
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశభక్తుల పోరాటాలపై రూపొందించిన....
అది నాంపల్లి రైల్వే స్టేషన్.. ఫ్లాట్ ఫాంపై నిండు గర్భిణీ. సొంతూరుకు వెళ్లేందుకు రైలుకోసం ఎదురు చూస్తోంది.. ఇంతలోనే పురిటి నొప్పులు.. విలవిలలాడుతోంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే మహిళా కానిస్టేబుల్ ఆ గర్భిణికి అన్నీ తానై పురుడు పోసింది.
ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడం ఒక టాస్క్ అయితే.. రైలు ప్రయాణం ముగిసిన తర్వాత ఆటో, క్యాబ్ బుక్ చేసుకోవడం మరో టాస్క్. ట్రైన్ దిగగానే
గోదావరి ఎక్స్ప్రెస్ రైలు నిన్న పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రాక్ మరమ్మతు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మరమ్మతు పనుల్లో కొన్ని వందల మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను పాక్షికంగానూ.. మరికొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది.