Diwali Special Trains: దీపావళి, చాట్ పండుగలకు చర్లపల్లి-అనకాపలి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 10:11 AM
దీపావళి, చాట్ పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
హైదరాబాద్: దీపావళి, చాట్ పండుగల(Diwali and Chat festivals) సందర్భంగా ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు ఈనెల17, 18 తేదీల్లో వేర్వేరు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. అక్టోబర్ 17న హెచ్ఎస్. నాందేడ్-సీఎస్టీ ముంబై(07611), చర్లపల్లి-అనకాపల్లి(07097), 18న సీఎస్టీ ముంబై-కరీంనగర్ (01021), కరీంనగర్-సీఎస్టీ ముంబై(Karimnagar-CST Mumbai)(01022), అనకాపల్లి-చర్లపల్లి(Anakapalle-Cherlapalle)(07098) ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు హైడ్రామా
వచ్చే ఐదేళ్లలో రూ 45000 కోట్ల పెట్టుబడులు
Read Latest Telangana News and National News