Home » South Africa
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు 6 వికెట్లు తీసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ లోనే మిగిలిన వికెట్లు తీస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సెనురాన్ ముత్తుసామి సౌతాఫ్రికా జట్టుకు గోడలా నిలబడ్డాడు
మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.
ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. రెండో రోజు ఆటలో తొలి సెషన్ లో వికెట్ కోసం భారత్ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సంప్రదాయ జ్ఞానాన్ని పరిరక్షించడం, ప్రజారోగ్యం, శ్రేయస్సు కోసం 'జీ20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపాజిటరీ'ని ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. ఈ విషయంలో భారత్కు సమున్నత చరిత్ర ఉందన్నారు.
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి.. 247 పరుగులు చేసింది.
గువాహటి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. నిలకడగా రాణిస్తోంది.
జీ-20 సదస్సుకు హాజరయ్యే పలువురు నేతలతో ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు జరిపే అవకాశం ఉందని, ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (ఐబీఎస్ఏ) లీడర్ల సమావేశంలోనూ మోదీ పాల్గొంటారని ఎంఈఏ తెలిపింది.
సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మూడో వన్డేలో 73 పరుగుల తేడాతో భారత ఏ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ టాపార్డ్ ఘోరంగా విఫలమైంది.
రాజ్ కోట్ వేదికగా ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ముందు 326 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
సౌతాఫ్రికా సిరీస్ ఆడే భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంట్రీపై సందేహాలు నెలకొన్నాయి.