Home » South Africa
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఓడిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఇష్ సోధీకి గాయమైంది.
న్యూజిలాండ్ పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో ప్రోటీస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
దక్షిణాఫ్రికా జట్టుపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ కప్2026లో సౌతాఫ్రికాను తెలివితక్కువ జట్టుగా ఆయన అభివర్ణించాడు. సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి ఉంటే.. భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించి ఉండేదని తెలిపాడు.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు.
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాప్రికా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7: 00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
పొట్టి ప్రపంచ కప్ చివరి దశకు చేరుతున్న కొద్దీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈసారి టైటిల్ గెలిచే ఫేవరెట్ జట్ల జాబితా నుంచి టీమిండియాను పక్కన పెట్టేశాడు
టీ20 ప్రపంచ కప్ 2026లో నిన్న దక్షిణాఫ్రికా, వెస్టిండీస్కు మధ్య జరిగిన మ్యాచ్ను తన తండ్రి దర్శన్తో కలిసి టీవీలో వీక్షించినట్లు టీమిండియా ప్లేయర్ అర్ష్దీప్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో వెస్టిండీస్ బ్యాటర్లు బౌండరీలు కొడుతుంటే... తన తండ్రి అరిచాడని, వారిని శపించాడని వివరించాడు.
టీ20 ప్రపంచ కప్2026 సూపర్-8లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఫలితం చివర్లో భారత్పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇక్కడ దక్షిణాఫ్రికా గెలవాలని భారత్ కోరుకోవాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో భాగంగా ఇవాళ(ఆదివారం) భారత్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. నిన్న(శనివారం) పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో ఇవాళ్టి మ్యాచ్లకు కూడా వాన గండం ఉందేమోనని పలువురు క్రికెట్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే...
టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.