• Home » Singanamala

Singanamala

MLA SRAVNI: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

MLA SRAVNI: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ శింగనమల మండలంలోని కేంద్ర వ్యసాయ యంత్రముల శిక్షణ మరియు పరీరక్ష సంస్థ(ట్రాక్టర్‌ నగర్‌)ను కలెక్టర్‌ ఆనంద్‌ పరిశీలించారు.

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన చిన్న నల్లప్పకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 15వేలు మంజూరైంది.

Polio  పోలియో చుక్కలు తప్పక వేయించాలి

Polio పోలియో చుక్కలు తప్పక వేయించాలి

ఐదేళ్లలోపు వయసు గల చిన్నారులందరికీ తల్లిదండ్రులు ఈ నెల 21వ తేదీన ఆదివారం పోలియో చుక్కలు తప్పక వేయించాలని తరిమెల వైద్యాధికారి డాక్టర్‌ శంకర్‌ నాయక్‌, ఎంపీడీఓ భాస్కర్‌ సూచించారు.

theft చోరీపై పోలీసులకు ఫిర్యాదు

theft చోరీపై పోలీసులకు ఫిర్యాదు

మండలంలోని యర్రగుంట్లలో ఎర్రిస్వామి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు గురువా రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, రేణుక దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.

villages గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన

villages గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన

మండలంలోని సలకంచెరువు, నిదనవాడ తరిమెల,కల్లుమడి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను జిల్లాపరిషత సీఈఓ శివశంకర్‌ప్రసాద్‌ గురువారం పరిశీలించారు.

Appointment of committees నార్పల, పుట్లూరు సొసైటీలకు కమిటీల నియామకం

Appointment of committees నార్పల, పుట్లూరు సొసైటీలకు కమిటీల నియామకం

జిల్లాలోని రెండు సహకార సొసైటీలకు కమిటీలను నియమిస్తూ రాష్ట్ర సహకార శాఖ ప్రత్యేక ప్రఽధాన కార్యదర్శి రాజశేఖర్‌ బుధవారం జీఓ నంబరు 921ను జారీ చేశారు.

MLA SRAVANI: సూపర్‌ జీఎస్టీతో ప్రతి కుటుంబంలో వెలుగు

MLA SRAVANI: సూపర్‌ జీఎస్టీతో ప్రతి కుటుంబంలో వెలుగు

సూపర్‌ జీఎస్టీ సూపర్‌ సేవింగ్స్‌ ద్వారా ప్రజలకు భారం తగ్గి, ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే నిర్ణయాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అన్నారు. మండల కేంద్రంలో జీఎస్టీ తగ్గింపుతో ధరల తగ్గుదలపై శుక్రవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

MLA SRAVANI: ఆర్డీటీ సేవలు అత్యవసరం

MLA SRAVANI: ఆర్డీటీ సేవలు అత్యవసరం

ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సేవలు అత్యవసరమని, ఆ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసి ఇబ్బందులు తీర్చాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కోరారు. శాసనసభ సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ ద్వారా లక్షల మంది పేద వర్గాలకు విద్య, వైద్యం సదుపాయంతో పాటు వ్యవసాయ రంగంలో సహకారం అందుతోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి