• Home » Singanamala

Singanamala

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలి

యాప్‌తో ఎరువుల అమ్మకాలు రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం అనంతపురం రూరల్‌ తహసీల్దార్‌ ఉదయభాస్కర్‌కు వినతి పత్రం ఇచ్చారు.

రైతులకు అండగా ముఖ్యమంత్రి

రైతులకు అండగా ముఖ్యమంత్రి

: సీఎం చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌, ముగ్గులను పరిశీలించి, అన్నదాత సుఖీభవ మెగా చెక్కు అందచేశారు.

భావితరాలకు ఆస్తి.. పచ్చదనం

భావితరాలకు ఆస్తి.. పచ్చదనం

భవిష్యత తరాలకు మనం ఇచ్చే ఆస్తి పచ్చని పర్యావరణమే అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పుస్కరించుకుని స్థానిక దేవరకొండ గిరిప్రదిక్షణ మార్గం 3.2 కి.మీలలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేచర్‌ వెల్పేర్‌ కౌన్సిల్‌ అధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి

కూటమికి మరో 15ఏళ్లు అధికారం ఇవ్వండి

రాష్ట్రం ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఎదగాలం టే కూటమి ప్రభుత్వానికి మరో 15 ఏళ్లు ప్రజలు అధికా రం ఇవ్వాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బం డారు శ్రావణిశ్రీ అ న్నారు.

పేదల పెద్దకొడుకు చంద్రబాబు

పేదల పెద్దకొడుకు చంద్రబాబు

పేదల ఇంటి పెద్ద కొడుకు సీఎం చంద్రబాబు అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూలనాగరాజు అన్నారు.

ప్రజాదర్బార్‌లోనే సమస్యల పరిష్కారం

ప్రజాదర్బార్‌లోనే సమస్యల పరిష్కారం

ప్రజాదర్బార్‌లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

MLA SRAVNI: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

MLA SRAVNI: సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌

ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. మండలంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు.

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

COLLECTOR: డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలి

వ్యవసాయం రంగంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగహన కల్పించాలని కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ శింగనమల మండలంలోని కేంద్ర వ్యసాయ యంత్రముల శిక్షణ మరియు పరీరక్ష సంస్థ(ట్రాక్టర్‌ నగర్‌)ను కలెక్టర్‌ ఆనంద్‌ పరిశీలించారు.

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

ROBARIES : దొంగలు బాబోయ్‌... దొంగలు..!

చీకటి పడితే చాలు గ్రామా ల్లో దొంగలు చెలరేగిపోతున్నారు. వివిధ షాపులు, తాళం వేసి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు. గార్లదిన్నె, కల్లూరు, మర్తాడు, యర్రగుంట్ల తదితర గ్రామాల్లో ఇళ్లను కొల్లగొడుతున్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు పంపిణీ

మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన చిన్న నల్లప్పకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 15వేలు మంజూరైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి