Home » Shreyas Iyer
శ్రేయస్ అయ్యర్ను అభిమానులు, సహచర ఆటగాళ్లు ‘సర్పంచ్ సాబ్’ అంటూ పిలుస్తారన్న విషయం తెలిసిందే. పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన తర్వాతే అయ్యర్కు ఈ నిక్నేమ్ పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రేయస్ ఆ ట్యాగ్ గురించి వివరించాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్నప్పటికీ.. అంతర్జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ విజయకుమార్ వైశాఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..
న్యూ చండీగఢ్ వేదికగా వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సందర్బంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ విషయం తెలిసిందే. తాజాగా తన గాయంపై శ్రేయస్ కీలక అప్డేట్ ఇచ్చాడు.
న్యూజిలాండ్-భారత్ జట్లు నేడు రాజ్కోట్ వేదికగా రెండో వన్డేలో తలపడనున్నాయి. ఈ మ్యాచులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ అద్భుతమైన రికార్డును సాధించే అవకాశం ఉంది. మరో 34 పరుగులు చేస్తే వన్డేల్లో 3వేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.
టీమిండియా.. న్యూజిలాండ్తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్కు పలు జాగ్రత్తలు సూచించాడు.
స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్యంగా గాయం బారిన పడి న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే. మరి తిలక్ వర్మ స్థానంలో ఎవరిని తీసుకుంటారనే దానిపైనే ప్రస్తుతం తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
టీ20 ప్రపంచకప్నకు ముందు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సిద్ధమవుతున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఆ సిరీస్ తొలి మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో తిలక్ స్థానంలో ఆడే ప్లేయర్పై అంతటా చర్చ మొదలైంది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లు రేసులో ఉన్నారు.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రుతురాజ్ గైక్వాడ్కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మాజీ భారత వికెట్కీపర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప తీవ్రంగా స్పందించాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీలో అదరగొట్టాడు. దాదాపు మూడు నెలల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చాడు. హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకుని ముంబై జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు.