Home » Shreyas Iyer
టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు టీ20 కెప్టెన్గా తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూన ఐర్లాండ్ చేతిలో అతని సారథ్యంలోని భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది.
భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో ఓ విలాసవంతమైన నివాసాన్ని అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వర్లీ (Worli)లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్లో మూడు సంవత్సరాల లీజ్ ఒప్పందంతో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
భారత టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్గా నిర్ణయిస్తూ బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అయ్యర్ తొలిసారి స్పందించాడు. ముంబై టీ20 లీగ్లో సోబో ముంబై ఫాల్కన్స్ తరఫున మ్యాచ్ అనంతరం అయ్యర్ మాట్లాడాడు.
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ కుమార్ యాదవ్ను కెప్టెన్సీ నుంచి తప్పించి.. శ్రేయస్ అయ్యర్కు ఆ బాధ్యతలు అప్పగించింది.
టీ20 జట్టు కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆసియా కప్ గెలిపించాడు.. టీ20 ప్రపంచ కప్ను నిలబెట్టాడు.. భారత టీ20 చరిత్రలో అత్యుత్తమ విజయశాతం కలిగిన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అయినప్పటికీ సూర్యకు ప్రత్యేక వీడ్కోలు సిరీస్ లభించలేదు.
టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపిక కసరత్తు పూర్తైంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్థానంలో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్తో టీ20 సిరీస్లకు టీమిండియా కొత్త కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు.
కోల్కతా నైట్ రైడర్స్.. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మూడో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. తాజాగా కేకేఆర్ తమ ఎక్స్ ఖాతాలో దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే ఇక్కడే ఓ వివాదం తెరపైకి వచ్చింది. కేకేఆర్ చేసిన ఆ పోస్ట్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.
శ్రేయస్ సోదరి శ్రేష్ఠ అయ్యర్ కేకేఆర్ను ఉద్దేశించి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ వీడియో కారణంగా ఆమె తీవ్ర ట్రోలింగ్కు గురైంది. తనపై వస్తోన్న ట్రోల్స్ను ఉద్దేశించి శ్రేష్ఠ స్పందిస్తూ రెండు వీడియోలు విడుదల చేసింది.
శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఛేదనలో శతకం చేసిన నాలుగో కెప్టెన్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు సెహ్వాగ్, కోహ్లీ, సంజు శాంసన్ ఉన్నారు.
ట్టకేలకు పంజాబ్ కింగ్స్ ఊపిరిపీల్చుకుంది. లీగ్ తొలి దశలో అందరికంటే ముందు దూసుకెళ్లిన ఈ జట్టు వరుసగా ఆరు పరాజయాలతో డీలా పడింది. ఇక ప్లేఆఫ్స్పై ఆశలు పెట్టుకోవాలంటే తమ ఆఖరి మ్యాచ్లో కచ్చితంగా.....