Home » Shooting
భారత షూటర్ సామ్రాట్ రాణా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ విభాగంలో పసిడి సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. డల్లాస్ నగరంలోని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కార్యాలయం వద్ద ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ (31) దారుణమైన కాల్పుల ఘటనలో మరణించారు. ఉటాహ్ వాలీ విశ్వవిద్యాలయంలో అమెరికన్ కమ్ బ్యాక్ టూర్ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
అమెరికాలో మళ్లీ కాల్పుల కల్చర్ వెలుగులోకి వచ్చింది. మిన్నెసోటాలోని మినియాపొలిస్ నగరంలో ఉన్న సౌత్ మినియాపొలిస్ అనన్సియేషన్ చర్చిలో జరిగిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గౌరవ్సింగ్ ఫరిదాపూర్లో స్కూల్ డ్రాపౌట్ కాగా, ఆదిత్య తివారీ బీహార్లోని తైమూర్ జిల్లాకు చెది బీసీఏ స్టూడెంట్ అని పోలీసులు తెలిపారు. గౌరవ్కు గత ఏడాది ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో ప్రమేయం ఉండగా, ఆదిత్యకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదు.
టాలీవుడ్ సినిమా షూటింగ్స్ నిలిచిపోయి నేటికి 13 రోజులు అయింది. ఈ క్రమంలో నేడు సినీ కార్మిక ఫెడరేషన్ నాయకులు ఫిల్మ్ ఛాంబర్ సినీ నిర్మాతలతో మరో దఫా చర్చలు జరుపనున్నారు. ఫ్లెక్సిబుల్ కాల్షీట్స్, సెకండ్ సండే గవర్నమెంట్ హాలిడేస్..
అమెరికా జార్జియాలో అనేక రౌండ్లు కాల్పులు జరిపి ఒక పోలీస్ అధికారి చావుకు కారణమైన కిరాతకుడు ఇప్పుడు వింత వాదన చేస్తున్నాడు. తన మానసిక స్థితి ఇలా అవ్వడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ కారణమంటూ...
అగ్రరాజ్యం అమెరికా న్యూయార్క్లో మళ్లీ కాల్పులు కలకలం రేపుతున్నాయి. సోమవారం సాయంత్రం పార్క్ అవెన్యూలో ఉన్న కార్యాలయ భవనంలోకి ఓ దుండగుడు దూసుకొచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
నీలగిరి జిల్లా ఊటీలో షూటింగ్లకు అనుమతిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఊటీని ఏడాదికి సుమారు 30 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుండగా, వేసవి సీజన్లో మాత్రమే పర్యాటకుల సంఖ్య 8 లక్షలుంటుంది.
అమెరికాలో మరోసారి కాల్పుల మోత వినిపించింది. వాషింగ్టన్ డీసీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి (Israeli Embassy Staff) సమీపంలో ఉన్న క్యాపిటల్ యూదు మ్యూజియం వద్ద కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.