Home » Russia
వాట్సాప్పై రష్యా నిషేధం విధించింది. తమ చట్టాలకు కట్టుబడి ఉండనందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి తెలిపారు.
రష్యాలో భారతీయ విద్యార్థులు వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు గత రెండు మూడేళ్లుగా పెరుగుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాల్లో వెల్లడైంది. దీంతో, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. దేశ ప్రజల ఇంధన భద్రతకే తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది.
ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు.
అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు పున:ప్రారంభం కాబోతున్న దశలో రష్యా మరోసారి దాడులకు పాల్పడింది. రష్యా తమపై 450 దీర్ఘశ్రేణి డ్రోన్లతో పాటు భిన్న రకాలైన 70 క్షిపణుల్ని ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు.
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ఈ విషయంలో న్యూఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదని చెప్పారు.
వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా సైన్యం బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు తమ స్పందనలను ఇప్పటికే తెలియజేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని కొన్ని దేశాలు ప్రశ్నించాయి.
రష్యా జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఇటీవల అమెరికాకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే, ఈ నౌకలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.
అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.