Home » Rohit Sharma
ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో శుక్రవారం కొత్త స్టాండ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టీమిండియాతో పాటు ముంబై క్రికెట్కు రోహిత్ అందించిన సేవలకు గానూ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్కు అతడి పేరును పెట్టి గౌరవించింది.
రోహిత్ శర్మ ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటాడు. అనవసర వివాదాల్లో తలదూర్చడు. అయితే రోహిత్ కోపంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోహిత్ తన తమ్ముడిని తిడుతున్నాడు.
BCCI: టెస్టుల నుంచి తప్పుకున్నారు టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ. ఇంగ్లండ్ టూర్కు ముందు వీళ్లు తీసుకున్న అనూహ్య నిర్ణయంపై అభిమానులు షాక్ అవుతున్నారు. వీళ్లు లేని జట్టును ఊహించలేమని అంటున్నారు.
దాదాపు దశాబ్దంన్నర కాలంగా రోహిత్, కోహ్లీ టీమిండియాకు ఎన్నో విజయాలు అందించారు. వీరిద్దరూ అనూహ్యంగా ఒకేసారి టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 7వ తేదీన రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ మే 12న వీడ్కోలు పలికాడు. దీంతో క్రీడా లోకం విస్మయానికి గురైంది.
Anushka Sharma: రిటైర్మెంట్ అనంతరం విరాట్ కోహ్లీ దంపతులు ఓ ఆధ్యాత్మిక గురువును కలిశారు. దీంతో ఎవరా గురువు.. అని అంతా చర్చించుకుంటున్నారు. మరి.. ఆ గురువు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
BCCI: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఐపీఎల్-2025 మధ్యలో హిట్మ్యాన్ ఈ అనౌన్స్మెంట్ చేశాడు. తాజాగా రిటైర్మెంట్పై అతడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ రోహిత్ ఏమన్నాడంటే..
BCCI: భారత జట్టుకు మూలస్తంభాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. లాంగ్ ఫార్మాట్కు గుడ్బై చెబుతున్నట్లు హిట్మ్యాన్ ప్రకటించిన కొంత గ్యాప్లోనే కింగ్ కూడా ఇదే బాటలో నడుస్తూ తన డెసిషన్ వెల్లడించాడు. అయితే ఇద్దరికీ ఫేర్వెల్ మ్యాచ్ లభించకపోవడం బాధాకరమనే చెప్పాలి. దీనికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై ఇండియన్స్కు మరో కప్ అందించాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు హిట్మ్యాన్. ఈ మధ్యే టెస్టులకు గుడ్బై చెప్పిన భారత స్టార్.. ఆ రోజు క్రికెట్ వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంతకీ అతడేం అన్నాడంటే..
హిట్మ్యాన్ రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఇంగ్లండ్ పర్యటన ప్రారంభం కాబోతున్న తరుణంలో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో టీమిండియాకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఇకపై కేవలం వన్డేల్లో మాత్రమే బరిలోకి దిగుతానని హిట్మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు అతడి బాటలోనే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నడుస్తున్నాడని తెలుస్తోంది. అసలు భారత క్రికెట్లో ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..