Home » Road Accident
భాగ్యనగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోడ్డుపై వెళుతున్న కారుపై చెట్టు విరిగిపడ్డంతో నలుగురు మహిళా టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది.
నేపాల్లోని రోల్పా జిల్లాలో జీపు అదుపుతప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 17 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కూలీలను తీసుకెళుతున్న వ్యాన్ బోల్తా పడి మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి మధ్యప్రదేశ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తమిళనాడులోని తిండివనం సమీపంలో మంగళవారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి చెందగా, సుమారు 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన కారు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మితిమీరిన వేగం, అజాగ్రత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
సంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. సంగారెడ్డి ఘటనలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోగా, జోగులాంబ గద్వాల జిల్లా ఘటనలో పెనుప్రమాదం తప్పి ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
జిల్లాలోని పెళ్లకూరు మండలం తాల్వాయిపాడు జాతీయ రహదారి సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తూ పలు వాహనాలు ఢీకొని 11 మంది సజీవ దహనమయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీరవల్లి టోల్గేట్ వద్ద 500 మీటర్ల సూచిక బోర్డును కారు ప్రమావదశాత్తూ ఢీకొట్టింది.