• Home » Revanth Reddy

Revanth Reddy

LIVE UPDATES: రేవంత్, రాహుల్‌కు జెర్సీలను అందజేసిన మెస్సీ

LIVE UPDATES: రేవంత్, రాహుల్‌కు జెర్సీలను అందజేసిన మెస్సీ

అర్జెంటీనా సాకర్ స్టార్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఫ్రెండ్లి మ్యాచ్‌ను మెస్సీ ఆడనున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం

Lionel Messi Hyderabad Visit: హైదరాబాద్‌కు మెస్సి.. ఫలక్‌నుమా ప్యాలెస్‌ వద్ద భారీ భద్రత

Lionel Messi Hyderabad Visit: హైదరాబాద్‌కు మెస్సి.. ఫలక్‌నుమా ప్యాలెస్‌ వద్ద భారీ భద్రత

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా కాసేపట్లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

Etala Rajender: అన్ని విషయాలు బయటపెడతా.. ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్

తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.

ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సి

ఉప్పల్ స్టేడియంలో అడుగుపెట్టనున్న రేవంత్, మెస్సి

ఫుట్‌బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆర్‌ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.

Messi and CM Revanth Reddy Set to Thrill Hyderabad:పడిపోదాం మెస్సీ మాయలో

Messi and CM Revanth Reddy Set to Thrill Hyderabad:పడిపోదాం మెస్సీ మాయలో

ఒకరు ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ.. మరొకరు పొలిటికల్‌ స్టార్‌ రేవంత్‌రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే..

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

Hyderabad: మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు

మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్‌ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్‌ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.

Messi India Tour 2025: మెస్సీ Vs రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌కి రాహుల్ గాంధీ..!

Messi India Tour 2025: మెస్సీ Vs రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌కి రాహుల్ గాంధీ..!

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనే కార్యక్రమం జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.

CM Revanth Reddy: హైదరాబాద్‌కు మెస్సీ.. రాహుల్, ప్రియాంక‌కు సీఎం ఆహ్వానం

CM Revanth Reddy: హైదరాబాద్‌కు మెస్సీ.. రాహుల్, ప్రియాంక‌కు సీఎం ఆహ్వానం

ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు చెప్పారు.

CM Revanth Reddy Urge: సమస్యలపైవిద్యార్థులకుకొట్లాడే స్వేచ్ఛ

CM Revanth Reddy Urge: సమస్యలపైవిద్యార్థులకుకొట్లాడే స్వేచ్ఛ

విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా..

CM Revanth Reddy: ఓయూకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

CM Revanth Reddy: ఓయూకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం

ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి