Home » Revanth Reddy
ఫుట్బాల్ స్టార్ మెస్సి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజలను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఎగ్జిబిషన్ మ్యాచ్లో ఆర్ఆర్ 9 వర్సెస్ మెస్సి ఆల్ స్టార్స్ జట్లు తలబడనున్నాయి.
ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్రెడ్డి.. ఇద్దరూ ఇద్దరే.. తమ తమ ‘మైదానాల్లో’ ఆరితేరినవారే! ఒకరు బంతిని పరుగెత్తిస్తే..
మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు 2,500 మంది పోలీసులతో బందోబస్తు కల్పస్తున్నట్లు రాచకొండ సీపీ సుధీర్బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ...మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్పై ప్రపంచం దృష్టి ఉందన్నారు. మ్యాచ్ను చూసేందుకు సెలబ్రిటీలు, వీఐపీలు, విదేశీయులు వస్తారని, స్టేడియంలోకి టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామన్నారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో డిసెంబర్ 13న ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనే కార్యక్రమం జరుగబోతుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈనెల 13న ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రాహుల్, ప్రియాంక గాంధీలను ఆహ్వానించినట్లు చెప్పారు.
విద్యార్థులకు సమస్యలపై కొట్లాడే స్వేచ్ఛ ఎల్లప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అయితే రాజకీయ పార్టీల ఉచ్చులో పడకుండా..
ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉండాలనే ఓ ఆలోచనతో ఇక్కడకు వచ్చానని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్లో గూగుల్ ఒకటని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు యువకులు, శక్తివంతులు.. సాధారణంగా మీరు మీ కలలను సాకారం చేసుకోవాలనుకుంటారని పేర్కొన్నారు.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సులో రెండో రోజు కూడా పెట్టుబడులు వెల్లువెత్తాయి! దేశ, విదేశ కంపెనీలు క్యూ కట్టాయి రెండు రోజుల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో.......
రాష్ట్రంలో పేదరికం, జాతి వివక్షల నిర్మూలన కోసమే తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు...