Home » RCB
ఐపీఎల్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై కోహ్లీ స్పందించాడు.
రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభంలోని కొన్ని మ్యాచ్లకు స్టార్ ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హేజిల్వుడ్ జట్టుకు దూరం కానున్నాడు. గత సంవత్సరం ఆర్సీబీ టైటిల్ విజయంలో ఈ రైట్ ఆర్మ్ పేసర్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ 2026 సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
ఐపీఎల్ 2026 సందడి మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనుంది. ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంతోష్ మేనన్ తాజాగా ధ్రువీకరించారు.
ఆర్సీబీ ఫ్యాన్స్కు ఓ శుభవార్త. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ.. బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదికగా మ్యాచ్లు ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ స్టేడియంలో ఐదు మ్యాచ్లు ఆడనున్నట్లు తాజాగా ఎక్స్ వేదికగా ప్రకటించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఐకానిక్ హీరో అని ఆ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ ప్రశంసించాడు. విరాట్ ఎప్పటికీ మరో జట్టుకు మారడని పేర్కొన్నాడు. ఆర్సీబీ నిర్వహించిన పాడ్కాస్ట్లో అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఆర్సీబీ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లకు కర్ణాటక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానపై కోచ్ మలోలన్ రంగరాజన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె తీవ్రమైన ఫ్లూతో బాధపడుతూనే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడిందన్నాడు.
డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతున్నాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి.. మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.