Home » RCB
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రజత్ పాటిదార్ ఔటైన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ వివరణ ఇచ్చాడు.
ఢిల్లీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బస చేసిన హోటల్లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ కోసం ఓ పిల్లాడు కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్పై 9 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘనంగా గెలిచేసింది. 76 పరుగుల లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. సొంతగడ్డపై తేలిపోయింది. ఆర్సీబీ బౌలర్ల విజృంభణకు 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది.
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్సాహంగా కొనసాగుతోన్న వేళ ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోసారి వార్తలోకెక్కింది. స్టేడియంలో దాదాపు 240 కెమెరాల ఫీడ్ను ఇద్దరు ఉద్యోగులు నిలిపివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గుజరాత్ అసిస్టెంట్ కోచ్ దహియా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ విజయం వెనక ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ(81) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు
ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జీటీ.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆర్సీబీకి 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ నెగ్గిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.