Home » Raptadu
వైసీపీ పాలనలో భూముల విషయంలో రైతులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.
వేసవి దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నసనకోట పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె పరిశీలించారు.
ప్రభుత్వం సీహెచసీ గ్రూపుల ద్వారా అందించిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రబృందం సభ్యులు సూచించారు.
చేస్తున్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. శుక్రవారం ఆమె అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ 22 నెలల్లోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు.
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. మండలంలోని పేరూరులో శనివారం ఆమె ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఇబ్బందులు గురించి విన్నారు.
అంబేడ్కర్ జయంతి ర్యాలీని అడ్డుకుని దళితులను కులం పేరుతో దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు డిమాండ్ చేసారు. శుక్రవారం కనగానపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్కేయూ పరిధిలోని పీజీ నాల్గవ సెమిస్టర్ ఫీజులు రద్దు చేయాలని ఎస్ఎ్ఫఐ, ఏఐఎ్సఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం ఎస్కేయూలోని పరీక్షల విభాగాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు.
జలధార పథకం కింద చేపట్టే పనులపై 10రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇరిగేషన అధికారులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అతిథి గృహంలో ఇరిగేషన శాఖ అధికారులతో జలధార పథకంపై సమీక్ష నిర్వహించారు.
రాయలసీమ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కుంటిమద్ది చెరువును ఆమె పరిశీలించి, గంగపూజ చేశారు.