• Home » Ranga Reddy

Ranga Reddy

న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

న్యాయవాది స్వప్న హత్య కేసులో మరో ట్విస్ట్..

రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌ మండలం కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్నను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో వరుసగా వస్తున్న ట్విస్టులు కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి..

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని బీఆర్ఎస్ దక్కించుకుంది. మొత్తం 24 వార్డుల్లో 13 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.

ఉమ్మడి రంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం గెలుపు ఎవరిదంటే

ఉమ్మడి రంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం గెలుపు ఎవరిదంటే

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఈ నెల 11న పోలింగ్‌ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.

వీధి  కుక్కల హత్యలపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

వీధి కుక్కల హత్యలపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...

Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

Bandla Ganesh Padayatra: రాజకీయ యాత్ర కాదు.. దేవుడి మొక్కు మాత్రమే: బండ్ల గణేష్

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని తన సినిమా థియేటర్ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్ సంకల్ప యాత్ర పేరుతో తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. ఇది రాజకీయ యాత్ర కాదని.. దేవుడి మొక్కు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Shamshabad: దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..

Shamshabad: దారుణం.. యువకుడిని అతి కిరాతకంగా..

శంషాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు..

CM Revanth: వివాదాలు వద్దు.. పరస్పర సహకారం అవసరం: సీఎం రేవంత్

CM Revanth: వివాదాలు వద్దు.. పరస్పర సహకారం అవసరం: సీఎం రేవంత్

నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు.

మోకిలా రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

మోకిలా రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మీర్జాగూడ వద్ద చెట్టును కారు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరణించిన వారిలో ముగ్గురు ఐసీఎఫ్ఏఐ వర్సిటీ విద్యార్థులు కాగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి