• Home » Ranga Reddy

Ranga Reddy

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

పార్కులో పసికందు మృతదేహం.. పోలీసుల దర్యాప్తు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానిక పార్కులో సుమారు ఐదు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

దంపతుల ఆత్మహత్య.. అనాథగా మారిన ఐదు నెలల చిన్నారి..

రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో బిడ్డ అనాథగా మారిన ఘటన కంటతడి పెట్టిస్తోంది.

బొల్లా బ్రహ్మనాయుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

బొల్లా బ్రహ్మనాయుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు

గండిపేట భూకబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు అయ్యింది. ఆయనకు రంగారెడ్డి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

ఆనాడు నా మదిలో పుట్టిన ఆలోచనకు ఆచరణే నేటి వనమహోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి

ఆనాడు నా మదిలో పుట్టిన ఆలోచనకు ఆచరణే నేటి వనమహోత్సవం: సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవం కార్యాక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు నాగలింగం మొక్కను నాటి వనమహోత్సవాన్ని సీఎం ప్రారంభిస్తారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్

ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్

రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులకు అపోహలు ఉన్నాయని.. అందరి అపోహలు తొలగించేందుకే టీపీఎస్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

టీపీఎస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్

టీపీఎస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌‌ఫాస్ట్ చేశారు. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో మాట్లాడారు.

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి

నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడి మృతి

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవోదయ వెంచర్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు.

రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

రాహుల్ గాంధీని కలిశా.. మంత్రి పదవి కోరా: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ కేబినెట్‌లో తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

మొబైల్ చూస్తోందని మందలించిన తండ్రి..  మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్యాయత్నం

మొబైల్ చూస్తోందని మందలించిన తండ్రి.. మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తరచుగా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నందుకు తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసింది.

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

డ్యూటీ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విధుల నుంచి తిరిగి వస్తూ కల్వర్ట్ గుంతలో పడి కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి