• Home » Ranga Reddy

Ranga Reddy

School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

School Bus Accident: స్కూల్ బస్ బోల్తా.. పలువురు విద్యార్థులకు గాయాలు

శంషాబాద్‌లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. విహారయాత్రకు వెళ్తున్న స్కూల్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

Rangareddy: యువకుడి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

Rangareddy: యువకుడి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు.

పోలీసుల అదుపులో దువ్వాడ జంట..

పోలీసుల అదుపులో దువ్వాడ జంట..

దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఫాంహౌస్‌లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడంపై దువ్వాడ జంటపై మొయినాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

యువకుడిపై  పోలీసుల థర్డ్ డిగ్రీ

యువకుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ

ఓ యువకుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో అస్వస్థతకు గురైన యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..

Caste-based Violence: దారుణం.. తన కుమార్తెకు పెళ్లి చేశాడని..

రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.

RTC Bus Accident: మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే

RTC Bus Accident: మరో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. వివరాలు ఇవే

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.

Ganja Gang: గంజాయి బ్యాచ్ ఆగడాలు.. పోలీసుల వింత సమాధానాలు

Ganja Gang: గంజాయి బ్యాచ్ ఆగడాలు.. పోలీసుల వింత సమాధానాలు

అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వింత సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే..

 Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం..  మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి.. బంధువులకు అప్పగింత

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టిన కన్నతండ్రి మాటలు..

చేవెళ్ల బస్సు ప్రమాదం.. కన్నీళ్లు పెట్టిన కన్నతండ్రి మాటలు..

రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 19 మంది దాకా మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.

Chevella RTC Bus Incident : మద్యం మత్తులో టిప్పర్ డ్రైవర్.?

Chevella RTC Bus Incident : మద్యం మత్తులో టిప్పర్ డ్రైవర్.?

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాకూడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోస్టు మార్టం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి