• Home » Rajastan Royals

Rajastan Royals

IPL 2024: రేపటి SRH vs RR మ్యాచ్‌లో గెలుపెవరిది.. వర్షం వస్తే ఎవరికి లాభం?

IPL 2024: రేపటి SRH vs RR మ్యాచ్‌లో గెలుపెవరిది.. వర్షం వస్తే ఎవరికి లాభం?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడితే ఫైనల్స్‌కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.

RCB vs RR  Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

RCB vs RR Eliminator: ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?

ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.

IPL 2024: వర్షం కారణంగా కోల్‌కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే.. ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో తెలుసా!

IPL 2024: వర్షం కారణంగా కోల్‌కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దయితే.. ప్లే ఆఫ్స్‌లో ఆర్సీబీతో తలపడే జట్టు ఏదో తెలుసా!

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ ఆడనున్న నాలుగు జట్లు ఖరారయ్యాయి. శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించడంతో నాలుగవ ప్లే ఆఫ్ బెర్త్ ఖాయమైంది. కానీ 2, 3 స్థానాల్లో నిలిచే జట్లపై ఇంకా క్లారిటీ రాలేదు.

RR vs PBKS: రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పదా? పంజాబ్ ముందు సునాయాస లక్ష్యం!

RR vs PBKS: రాజస్థాన్ రాయల్స్‌కు ఓటమి తప్పదా? పంజాబ్ ముందు సునాయాస లక్ష్యం!

ఐపీఎల్-2024 సీజన్‌లో టేబుల్ టాపర్‌గా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చతికిలపడ్డారు. గువహటి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగారు.

Lok Sabha Elections: జైలు నుంచే కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..

Lok Sabha Elections: జైలు నుంచే కేజ్రీవాల్ ఎన్నికల వ్యూహాలు..

పార్టీ స్థాపించి అతితక్కువ కాలంలోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆప్. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో తిహార్ జైల్లో ఉన్నారు. ఎన్నికలలో వినూత్నంగా ప్రచారం చేసి.. సక్సెస్ సాధించడంలో అరవింద్ కేజ్రీవాల్ ముందువరుసలో ఉంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి రావడానికి ఆయన ప్రచార వ్యూహం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ప్రజలందరినీ ఆకర్షించేలా ప్రచారం చేయడంలో ఆయన ముందుంటారు.

IPL 2024: సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?

IPL 2024: సంజు శాంసన్‌కు ఫైన్.. ఎందుకంటే..?

రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్‌లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.

Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

Viral Video: చివరి బంతికి SRH విక్టరీ.. ఎగిరి గంతేసిన కావ్య మారన్

ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్‌(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు.

IPL 2024: నేడు SRH vs RR కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే

IPL 2024: నేడు SRH vs RR కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.

IPL 2024: నేడు RR vs MI మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే

IPL 2024: నేడు RR vs MI మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే

నేడు ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్‌ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఓడిన పంజాబ్.. ప్రీతి జింటా రియాక్షన్ చుశారా?

IPL 2024: రాజస్థాన్ చేతిలో ఓడిన పంజాబ్.. ప్రీతి జింటా రియాక్షన్ చుశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ipl 2024) 27వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)పై రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) చివరి ఓవర్‌లో ఉత్కంఠ విజయం సాధించింది. ఆ క్రమంలో పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింటా(Preity Zinta) స్టేడియంలో చేసిన రియాక్షన్ చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి