• Home » Railway News

Railway News

రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ రంగుల వెనుక ఉన్న రహస్యం ఇదే!

రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? ఆ రంగుల వెనుక ఉన్న రహస్యం ఇదే!

మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు బోగీల పైన, ముఖ్యంగా కిటికీల దగ్గర రంగు రంగుల గీతలు గమనిస్తూ ఉంటాం. చాలామంది ఇవి కేవలం రైలుకు అందాన్ని ఇచ్చే డిజైన్లు అని అనుకుంటారు.

రైలు ఇంజిన్లపై ఉన్న అక్షరాలకు అర్థమేంటో తెలుసా?

రైలు ఇంజిన్లపై ఉన్న అక్షరాలకు అర్థమేంటో తెలుసా?

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేరవేసే ఈ వ్యవస్థ వెనుక పక్కగా రూపొందించిన సాంకేతిక క్రమశిక్షణ ఉంటుంది.

రైలు పట్టాల పక్కన కనిపించే బోర్డుల వెనుక ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా?

రైలు పట్టాల పక్కన కనిపించే బోర్డుల వెనుక ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా?

భారత దేశంలో రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటి. సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రాక్ ఇరువైపులా కొన్ని రకాల సిగ్నల్స్, బోర్డులపై అక్షరాలు కనిపిస్తుంటాయి.

ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తిరుపతి

ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా తిరుపతి

పాతికేళ్ల కిందట వరకు అప్పటి రద్దీకి తగ్గట్టుగా తిరుపతి మీదుగా 20 రైళ్లు రాకపోకలు సాగించేవి. తర్వాత తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు సామాన్య ప్రయాణికుల సంఖ్య అమాంతంగా పెరిగింది. ఈ రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచాల్సి వచ్చింది.

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..

భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం..

భారతీయ రైల్వేలో పార్సిల్ యాప్‌తో సరికొత్త అధ్యాయానికి దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. రైల్వే వినియోగదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్.. వీడియో వైరల్

ఝాన్సీ రైల్వేస్టేషన్ లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. అప్పటికే అప్రమత్తమైన ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వెళ్లి ఆ వ్యక్తిని రక్షించాడు.

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన జనం

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన జనం

ఇటీవల ఇండియన్ రైల్వేలో వరుస అగ్నిప్రమాదాలు ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు.

వందే భారత్ స్లీపర్ సౌకర్యాలపై విదేశీ మహిళ పొగడ్తలు..వీడియో వైరల్

వందే భారత్ స్లీపర్ సౌకర్యాలపై విదేశీ మహిళ పొగడ్తలు..వీడియో వైరల్

గౌహతి (కామాఖ్య) నుంచి హౌరా మధ్య ప్రారంభించిన మొదటి వందే భారత్ స్లీపర్ రైలులో తన అనుభవం గురించి ఒక విదేశీ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలుపై కీలక అప్డేట్

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలుపై కీలక అప్డేట్

వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక రైలు సర్వీసులను జనవరి నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి