• Home » Railway News

Railway News

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన జనం

స్వర్ణగిరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. పరుగులు తీసిన జనం

ఇటీవల ఇండియన్ రైల్వేలో వరుస అగ్నిప్రమాదాలు ప్రయాణికులలో ఆందోళన కలిగిస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని, మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా స్వర్ణగిరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్‌ రైళ్లకు బాంబు బెదిరింపు!.. రైల్వేశాఖ అలర్ట్..

వందేభారత్ రైళ్లను పేల్చేస్తామని బెదిరిస్తూ రైల్వే అధికారులకు ఓ అగంతకుడు లేఖ రాసిన ఘటన కలకలం రేపింది. ఈ లేఖ ఈ నెల 3వ తేదీన ఓ పోస్టు ద్వారా రైల్వే జీఎంకు చేరినట్లు అధికారులు తెలిపారు.

వందే భారత్ స్లీపర్ సౌకర్యాలపై విదేశీ మహిళ పొగడ్తలు..వీడియో వైరల్

వందే భారత్ స్లీపర్ సౌకర్యాలపై విదేశీ మహిళ పొగడ్తలు..వీడియో వైరల్

గౌహతి (కామాఖ్య) నుంచి హౌరా మధ్య ప్రారంభించిన మొదటి వందే భారత్ స్లీపర్ రైలులో తన అనుభవం గురించి ఒక విదేశీ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలుపై కీలక అప్డేట్

Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలుపై కీలక అప్డేట్

వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక రైలు సర్వీసులను జనవరి నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

GRP Annual Report: రైల్వే పరిధిలో నేరాలపై జీఆర్‌పీ ఎస్పీ ఏం చేప్పారంటే

GRP Annual Report: రైల్వే పరిధిలో నేరాలపై జీఆర్‌పీ ఎస్పీ ఏం చేప్పారంటే

రైల్వే వార్షిక నివేదికను ఎస్పీ చందనా దీప్తి విడుదల చేశారు. కొత్త రైల్వే స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నామని.. ఇందులో ఆర్‌పీఎఫ్ (RPF), జీఆర్‌పీ (GRP) పోలీసులు సంయుక్తంగా పని చేసే వెసులుబాటు కల్పిస్తు్న్నామని ఎస్పీ తెలిపారు.

Sankranti 2026: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు

Sankranti 2026: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి మరో 11 ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా సంక్రాంతి పండక్కి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే ప్రకటించిన రైళ్లకు అదనంగా 11 రైళ్లను నడపనుంది.

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు రైల్వే డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెనాలిలో వందే భారత్ రైళ్లు ఆపాలన్న కోరిక సాకారం..

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

భారతీయ‌రైల్వే ప్రపంచంలోనే అతి‌పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు,ఉపాధి పనుల కోసం వెళ్లేవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిస్తుంటారు.

Indigo Crisis Special Trains: ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు

Indigo Crisis Special Trains: ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు

సోమవారంనాడు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని, ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకూ, మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకూ వెళ్తుందని ఎన్ఎఫ్ఆర్ సీపీఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి