Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలుపై కీలక అప్డేట్
ABN, Publish Date - Jan 01 , 2026 | 07:19 PM
వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రతిష్టాత్మక రైలు సర్వీసులను జనవరి నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక రైలు సర్వీసులను జనవరి నెలలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Updated at - Jan 01 , 2026 | 07:19 PM