Home » Railway News
రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. RRB జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి 3,993 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. తెలంగాణలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి వికారాబాద్-కృష్ణా కొత్త రైల్వే లైన్కు త్వరితగతిన అనుమతులు ఇచ్చి, పనులను వేగవంతం చేయాలని ఎంపీలు కోరారు.
వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.
ఆసిఫాబాద్- సిర్పూర్ కాగజ్నగర్ మధ్య 11 కిలోమీటర్ల మేర చివరిదశ విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావడంతో కాజీపేట- బలార్షా ట్రిప్లింగ్ ప్రాజెక్టు సంపూర్ణమైంది.
రైల్వే ప్రయాణికులను మోసం చేస్తూ నకిలీ గుర్తింపు కార్డులతో టీటీఈలుగా చలామణి అవుతున్న ఇద్దరు కేటుగాళ్లను ఆర్పీఎఫ్, రైల్వే పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.
రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. దేశవ్యాప్తంగా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు.
తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి.......
కాచిగూడ రైల్వేస్టేషన్ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ను 1916 జూన్ 10న ప్రారంభించారు.
దక్షిణ తీర రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే)లోని గుంతకల్ డివిజన్ నుంచి వాడి-రాయచూర్ సెక్షన్, గుంటూరు డివిజన్ నుంచి పగిడిపల్లి- విష్ణుపురం- జనపహాడ్ సెక్షన్ తాజాగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చాయి.