• Home » Railway News

Railway News

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

రైళ్లపై రాళ్లేస్తే పట్టేస్తాయి!

కదులుతున్న రైళ్లపై రాళ్లతో దాడి చేసినా, రైల్వే ఆస్తులను ధ్వంసం చేసినా ఇక ఇట్టే దొరికిపోతారు.

కలిసి కదిలారు!

కలిసి కదిలారు!

తెలంగాణ రాజకీయాల్లో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్‌ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.......

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్లు

కాచిగూడ రైల్వేస్టేషన్‌ నిర్మించి ఈ నెల 10వ తేదీకి 110 ఏళ్లు పూర్తయ్యాయి. ఆఖరి నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్‌ను 1916 జూన్‌ 10న ప్రారంభించారు.

సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌కు కొత్తగా రెండు సెక్షన్లు

సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌కు కొత్తగా రెండు సెక్షన్లు

దక్షిణ తీర రైల్వే (సౌత్‌ కోస్ట్‌ రైల్వే)లోని గుంతకల్‌ డివిజన్‌ నుంచి వాడి-రాయచూర్‌ సెక్షన్‌, గుంటూరు డివిజన్‌ నుంచి పగిడిపల్లి- విష్ణుపురం- జనపహాడ్‌ సెక్షన్‌ తాజాగా సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చాయి.

ఎవరి కోసం.. గుంతకల్లు రైల్వే డివిజన్‌ మార్పు

ఎవరి కోసం.. గుంతకల్లు రైల్వే డివిజన్‌ మార్పు

రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్‌ అమల్లోకి రావడంతో గుంతకల్లు డివిజన్‌ కుదింపునకు గురైంది.

సీసీ కెమెరాలెక్కడ?

సీసీ కెమెరాలెక్కడ?

తిరుపతి రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది.

అశ్విని వైష్ణవ్‌తో  కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చ

అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై చర్చ

కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణలో రైల్వేప్రాజెక్టుల పురోగతి, కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు.

రైళ్లలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర.. రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడి

రైళ్లలో అగ్నిప్రమాదాల వెనుక కుట్ర.. రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడి

రైళ్లలో ఇటీవల జరిగిన వరుస అగ్నిప్రమాదాల వెనుక కుట్ర ఉందని రైల్వే శాఖ తెలిపింది. అసాంఘిక శక్తుల ప్రమేయం ఇందులో ఉందని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పేర్కొంది.

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

గుంతకల్లు-వాడి రైల్వేలైన్‌ క్వాడ్రప్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

అనంతపురం జిల్లా గుంతకల్లు-వాడి రైల్వే సెక్షన్‌లో మూడో, నాలుగో లైన్లను నిర్మించాలని కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది.

నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

నిడదవోలు - దువ్వాడ మధ్య మూడు, నాలుగు రైల్వేలైన్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర రైల్వేశాఖ ఒక భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అత్యంత రద్దీగా ఉండే చెన్నై - హౌరా ప్రధాన మార్గంలో భాగంగా, నిడదవోలు నుంచి దువ్వాడ వరకు మూడు, నాలుగో రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి