• Home » Railway News

Railway News

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

Union Minister Pemmasani: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

గుంటూరు రైల్వే డివిజన్‌లో అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. తెనాలిలో వందే భారత్ రైళ్లు ఆపాలన్న కోరిక సాకారం..

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

Secundrabad: చర్లపల్లి టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు

చర్లపల్లి రైల్వే టర్మినల్‌ నుంచి రోజూ 74 ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నట్లు రైల్వైశాఖ తెలిపింది. 430 కోట్లతో చర్లపల్లి టర్మినల్‌ ఏర్పాటు చేశారు. చర్లపల్లి స్టేషన్‌ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఒక ఎంఎంఎటీఎస్‌ మాత్రమే నడుస్తుండగా, మరిన్ని సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Indian Railways: రైల్వే‌ట్రాక్‌ ఇరువైపులా T/P, T/G బోర్డులు ఉంటాయి.. ఎందుకో తెలుసా?

భారతీయ‌రైల్వే ప్రపంచంలోనే అతి‌పెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ధరకే సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే పేద, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్తులు,ఉపాధి పనుల కోసం వెళ్లేవారు రైలు ప్రయాణాలకు ప్రాధాన్యతనిస్తుంటారు.

Indigo Crisis Special Trains: ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు

Indigo Crisis Special Trains: ట్రావెల్ కష్టాలకు ప్రత్యామ్నాయంగా సోమవారం ప్రత్యేక రైళ్లు

సోమవారంనాడు రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని, ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకూ, మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకూ వెళ్తుందని ఎన్ఎఫ్ఆర్ సీపీఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ తెలిపారు.

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

Southern Railway: అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే విజ్ఞప్తి.. బోగీల్లో హారతులివ్వొద్దు

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ రైల్వే ఓ సూచన చేసింది. బోగీల్లో కర్పూర హారతులు ఇవ్వరాదని కోరింది. ఈ కర్పూర హారతుల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కావున కర్పూర హారతులు ఇవ్వవద్దని కోరింది.

Mirzapur Train Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

Mirzapur Train Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.

Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత

Tirupati News: రక్తమోడుతున్న రైలు పట్టాలు.. ఐదేళ్లలో 436 మంది మృత్యువాత

తిరుచానూరు.. తిరుపతి వెస్ట్‌ రైల్వే స్టేషన్‌ మధ్య తరచూ ఎక్కడో ఒక చోట రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికుల్లో ఉంటున్న జనరల్‌ బోగీల్లో ఫుట్‌పాత్‌పై ప్రమాదకర పరిస్థితుల్లో కూర్చున్న వారిలో పలువురు ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందుతున్నారు.

Indian Railways: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

Indian Railways: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు

మొంథా తుపాన్ కారణంగా రాష్ట్రంలో రైల్వే శాఖ రైలు సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం నుంచి నడిచే దాదాపు 100 మేర విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Cyclone Montha Effect: మొంథా తుపాన్.. రైల్వే శాఖ కీలక ప్రకటన

Cyclone Montha Effect: మొంథా తుపాన్.. రైల్వే శాఖ కీలక ప్రకటన

మెుంథా తుపాన్ ముంచుకొస్తోంది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పలు రైళ్లను రద్దు చేశారు. రద్దయిన రైళ్లలో గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్, గరీబ్ రథ్, విశాఖపట్నం తిరుపతి ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.

Palanadu Train Rape Case: రైల్లో మహిళపై అత్యాచారం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

Palanadu Train Rape Case: రైల్లో మహిళపై అత్యాచారం.. పోలీసులకు చిక్కిన నిందితుడు

సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్‌లో సంత్రగచి స్పెషల్‌ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి