Home » Rahul Gandhi
ఉపరాష్ట్రపతి పదవికి జస్టిస్ సుదర్శన్రెడ్డిని అభ్యర్థిగా ఎంచుకోవడం రాజ్యాంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటమేనని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ అన్నారు.
తీవ్ర నేరారోపణలతో అరెస్టయితే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్రాల మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లులపై లోక్సభ అట్టుడికింది. దీనికి సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్షా బుధవారం మధ్యాహ్నం లోక్సభలో ప్రవేశపెట్టారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇష్టారాజ్యంగా, ఏకపక్షంగా తొలగిస్తామనే బెదిరింపు వాతావరణాన్ని ఈ బిల్లు సృష్టిస్తుందని రాహుల్ అన్నారు
ఇటీవల జరిగిన కాన్స్టిట్యూషన్ క్లబ్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్)గా రూడీ మరోసారి ఎన్నికయ్యారు. బీజేపీ నేత సంజీవ్ బల్యాన్పై ఆయన భారీ ఆధిక్యతతో గెలిచారు. మొత్తం 1,295 ఓట్లలో 707 ఓట్లు రూడీ గెలుచుకున్నారు.
ఓట్ల దొంగతనంలో ఎన్నికల కమిషన్ ఈసీ బీజేపీ భాగస్వాములని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ మరోసారి ఆరోపించారు. ప్రత్యేక విస్తృత సవరణ..
సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సైఫాలిజిస్ట్ రెండ్రోజుల క్రితం చేసిన పోస్టులపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ తప్పుడు అభియోగాలకు ఊతమిచ్చేలా నిర్ధారణ కాని డాటాను సీఎస్డీఎస్ తీసుకొచ్చిందంటూ విమర్శించింది.
పోలీసును రాహుల్ వాహనం ఢీకొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కారు వీల్స్ కింద నుంచి బయటపడగానే ఆ పోలీసు కుంటుతూ అక్కడి నుంచి వెళ్లడం వీడియోలో కనిపిస్తోంది.
నవడా ర్యాలీలో తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్, బీజేపీ చేతులు కలిపాయని, బిహార్ ప్రజలను ఫూల్స్ చేయాలనుకుంటున్నాయని ఆరోపించారు. ఓటు హక్కును చోరీ చేయాలని బీజేపీ అనుకుంటోందని, ఎస్ఐఆర్ అనేది ఓట్ల దోపిడీ అని, ఇదెంతమాత్రం సాగనీయమని అన్నారు.
జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి 1969లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1995లో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2005లో సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
రాష్ట్ర రైతాంగ అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని లేఖల రూపంలో, విజ్ఞప్తుల రూపంలో పదే పదే కోరినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్త చేశారు.