• Home » Puducherry

Puducherry

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

Lok Sabha Elections 2024: దక్షిణ భారతంలో 42 స్థానాలు.. తమిళనాడులో మోదీ మ్యాజిక్ పని చేస్తుందా..?

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడుతో పాటు మూడు కేంద్రప్రాలిత ప్రాంతాల్లో కలిపి మొదటి దశలో 42 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడులో ఒకే దశలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.

Ayodhya Ram Mandir: 22న పుదుచ్చేరికి సెలవు: సీఎం

Ayodhya Ram Mandir: 22న పుదుచ్చేరికి సెలవు: సీఎం

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ నెల 22న పుదుచ్చేరికి సెలవు ప్రకటిస్తూ సీఎం ఎన్‌.రంగస్వామి(CM N. Rangaswamy) ఉత్తర్వులు జారీ చేశారు.

Heavy Rains : రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..

Heavy Rains : రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..

IMD Issues Orange Alert : ఈశాన్య రుతుపవనాల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ మంగళవారం నాడు ప్రకటనలో తెలిపింది..

Price of movie tickets: సినిమా టిక్కెట్ల ధరల పెంపు.. జీవో విడుదల చేసిన సర్కారు

Price of movie tickets: సినిమా టిక్కెట్ల ధరల పెంపు.. జీవో విడుదల చేసిన సర్కారు

తమ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచుతూ పుదుచ్చేరి ప్రభుత్వం(Puducherry Govt) బుధవారం రాత్రి జీవో విడుదల

Govt:  ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అందరికీ దీపావళి బోనస్‌.. ఎంతంటే...

Govt: ఉద్యోగులకు గుడ్‏న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. అందరికీ దీపావళి బోనస్‌.. ఎంతంటే...

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

Electricity charges: వామ్మో... పెంచేశారుగా.. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు

Electricity charges: వామ్మో... పెంచేశారుగా.. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల పెంపు

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో విద్యుత్‌ చార్జీలు పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.విద్యుత్‌

BJP: రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త చీఫ్‌లు

BJP: రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త చీఫ్‌లు

భారతీయ జనతా పార్టీ (BJP) నాగాలాండ్, మేఘాలయ, పుదిచ్చేరికి కొత్త అధ్యక్షులను నియమించింది. నాగాలాండ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బెంజమిన్ యేప్‌థోమి, మోఘాలయ రాష్ట్ర అధ్యక్షుడిగా రిక్మన్ మొమిన్‌లను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

Governor: మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది

Governor: మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుంది

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్‌ వల్ల మహిళా ప్రతినిధుల సంఖ్య పెరుగుతుందని పుదుచ్చేరి గవర్నర్‌ తమిళిసై

Puducherry to Tirupati: పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సర్వీసు

Puducherry to Tirupati: పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సర్వీసు

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి నుంచి తిరుపతికి బస్సు సేవలు ప్రారంభమైనట్లు పుదుచ్చేరి ప్రభుత్వ రవాణా సంస్థ ప్రకటించింది.

Deputy Speaker: డిప్యూటీ స్పీకర్‌కు తీవ్ర అస్వస్థత

Deputy Speaker: డిప్యూటీ స్పీకర్‌కు తీవ్ర అస్వస్థత

పుదుచ్చేరి రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి రాజవేలు(Rajavelu) ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని

తాజా వార్తలు

మరిన్ని చదవండి