Home » Prathyekam
ప్రభుత్వాలు డిజిటల్ విప్లవం గురించి, ఇంటి వద్దకే సంక్షేమ సేవల గురించి ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో వాస్తవాలు దారుణంగా ఉన్నాయి. ఓ మహిళ తన అత్త పెన్షన్ కోసం ఏకంగా 9 కిలోమీటర్లు ఆమెను మోసుకెళ్లింది.
మార్కెట్లో కూరగాయలు, పండ్లు, చికెన్ లేదా మటన్ కిలోల లెక్కన అమ్మడం సర్వసాధారణం. కానీ బతికి ఉన్న కప్పలను కుప్పలుగా పోసి విక్రయించడం ఎక్కడైనా చూశారా. తాజాగా, ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..
గుజరాత్లో 2026 జనాభా లెక్కల సన్నాహాల కోసం ఏర్పాటు చేసిన ఒక అధికారిక ప్రభుత్వ వర్క్షాప్లో తమాషా సంఘటన చోటు చేసుకుంది..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మానవత్వాన్ని చాటే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో బస్సు దిగుతుండగా ఓ మహిళ ఉధృతమైన వరద నీటిలో కొట్టుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరులో ఓ కూరగాయల వ్యాపారి తలకు ఏఐ డేటా సేకరణ పరికరం ధరించి కూరగాయలు అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పని ద్వారా అతను గంటకు రూ.350 వరకు సంపాదిస్తున్నాడనే సమాచారం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నేటి కాలంలో సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు యువకులు ఎలాంటి వింత విన్యాసాలకైనా వెనుకాడటం లేదు. ఓ యువకుడు తన బైక్కు 'ట్రైన్ హారన్' అమర్చి రోడ్లపై హల్ చల్ చేశాడు. వివరాల్లోకి వెళితే..
బీహార్లోని సమస్తిపూర్ జిల్లా షాహ్పూర్ పటోరి రైల్వే స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. వివరాల్లోకి వెళితే..
ధన్బాద్ - పాట్నా గంగా దామోదర్ ఎక్స్ప్రెస్లో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
రైలు పట్టాలపై పడిపోయిన విదేశీ యువతి స్కార్ఫ్ కోసం.. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి చేసిన సహాయం అందరి హృదయాలు గెలుచుకుంది. వివరాల్లోకి వెళితే..