• Home » Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకే రాజకీయాలని.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ ప్రజలకు మంచి చేసే ప్రజా ప్రతినిధులేనని పేర్కొన్నారు.

ఏ కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తెలుసు: మంత్రి పొంగులేటి

ఏ కుక్కను ఏ గొలుసుతో కట్టేయాలో తెలుసు: మంత్రి పొంగులేటి

తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో తనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన సీరియస్ అయ్యారు.

భూములు కోల్పోయే రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: మంత్రులు

భూములు కోల్పోయే రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: మంత్రులు

ములుగు జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యం ఆధారంగా త్వరగా పూర్తి చేస్తామని మంత్రులు తెలిపారు. భూసేకరణ పూర్తయ్యాక సీఎం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి పనులు ప్రారంభిస్తామని మంత్రులు వెల్లడించారు.

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

తప్పు చేస్తే ఎవరినీ వదలం.. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి పొంగులేటి

ఖమ్మం కలెక్టరేట్‌లో భూదాన్ భూముల నిర్వాసితులను కలిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటన‌పై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ అండ్ కో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

కేటీఆర్ అండ్ కో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారు.. మంత్రి పొంగులేటి ధ్వజం

బావా, బావమరిది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం

కాళేశ్వరాన్ని గాలికి వదిలేయం

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ వచ్చే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం: మంత్రి పొంగులేటి

ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పొంగులేటి

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం మాదే: మంత్రి పొంగులేటి

రేపు తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరుగనున్నాయి.. వీటిలో 80 శాతం అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి పొంగులేటి

కేసీఆర్ హయాంలో అవినీతికి పాల్పడ్డారు: మంత్రి పొంగులేటి

కేసీఆర్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో దొరల పాలనలో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

సంగారెడ్డిలో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లాలో నూతన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగంలో కోట్లాది రూపాయలు ఫీజులు చెల్లించే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి