Home » Politics
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలు అయిన వి.కే. శశికళ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె స్థాపించిన పార్టీకి ‘ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నెట్ర కళగం’ అని పేరు పెట్టినట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రానికి ఒక రింగు రోడ్డు నిర్మాణం, వాటిని దగ్గర్లోని హైవేలకు అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
పేదల ఇళ్లు కూలగొట్టడం మా ప్రభుత్వ ఉద్దేశం కాదు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో, వర్షం వస్తే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి.....
కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ (ఈవీ) స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించాలన్నా.. రేడియల్ రోడ్డు వేయలన్నా.. బుల్లెట్ రైలు తీసుకురావాలన్నా.. ఎవరిదో ఒకరిది, ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.
తిరుపతి జిల్లా అవిలాలలో టీడీపీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
పాకిస్థాన్ను అమెరికా టాయ్లెట్ పేపర్లా వాడుకుందని దాయాది దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ సాయం కావాల్సి వచ్చినప్పుడు బాగా...
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడలోని ఇబ్రహీంపట్నం వెళ్లారు.
హిందూ ద్రోహి వైసీపీ అంటూ జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై ఫైర్ అవుతూ బుధవారం నాడు నాగబాబు ఓ వీడియోను విడుదల చేశారు.
తమిళ హీరో విజయ్ పార్టీకి కేటాయించిన ‘విజిల్’ గుర్తుకు తెలుగు నేలతో మంచి అనుబంధం ఉంది. గతంలో తెలుగు నాట విజిల్ గుర్తు ‘లోక్సత్తా’ పార్టీకి కేటాయించింది ఎన్నికల సంఘం.